ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వ
చనిపోయిందని భావిస్తే | కరోనా బారినపడి చికిత్స కోసం దవాఖానకు వెళ్లిన వృద్ధురాలు కనిపించకపోవడంతో అంతా చనిపోయిందని భావించారు. మృతదేహం కోసం వెళ్లి దవాఖానలో మరొకరి మృతదేహాన్ని ఆమెదిగా భావించి తీసుకొచ్చి కర
అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్లో రాయితీ వరి విత్తనాల పంపిణీకి జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. మంగళవారం నుంచి ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం) సెంటర్ల ద్వారా రైతన్నలకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ �
మందు పంపిణీపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ | కరోనా నివారణకు కృష్ణంపట్నం ఆనందయ్య మందు తయారీ, పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మందు తయారీ, పంపిణీని విరమి�
ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ( ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ)గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాల
వేసవి సెలవులు పొడిగింపు | రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వల్ప భూప్రకంపనలు | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 13400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 21,133 మంది కోలుకున్నారు. 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.
ఏపీకి మరో లక్షా 80 వేల కోవిషీల్డ్ టీకా డోసులు | ఆంధ్రప్రదేశ్కు మరో లక్షా 80 వేల కోవిషీల్డ్ టీకాలు అందాయి. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు లక్ష డోసులు.. హైదరాబాద్ నుంచి మరో 80 వేల టీకా డోసులు చేరాయి.