Business
- Dec 16, 2020 , 01:59:55
VIDEOS
శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

శంషాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ ఏడాదికిగాను సిఐఐ-గ్రీన్ పవర్ పెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. సిఐఐ, గోద్రెజ్ గ్రీన్ బిజనెస్ సెంటర్లు సంయుక్తంగా నిర్వహించిన ఓ వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును ఎయిర్పోర్టు అధికారులకు ప్రదానం చేశారు.
తాజావార్తలు
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్
- వాట్సాప్లో నెలకు ఎన్ని మేసెజ్లు వెళ్తాయో తెలుసా?
MOST READ
TRENDING