ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే డ్రాయింగ్ శిక్షకుడిని ఏర్పాటు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య అన్నారు.
నిబంధలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ నేత కొండా మురళికి ఎస్కార్ట్ వెళ్లిన మట్టేవాడ ఇన్స్పెక్టర్ గోపి రెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పై బదిలీ వేటు పడింది.
టీజీపాలిసెట్-2025 డిప్లొమా కోర్సుల తుది విడత వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 24 నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రైవేట్ కళాశాలలలో ప్రవేశాల కోసం ఈ తుది విడతలో పాల్గొనడానికి అభ్యర్థులు సన్నద్ధం కావాలని వరం�
పదేళ్లలో ఎప్పుడైనా రైతులు యూరియా కోసం లైన్లలో ఉన్నారా..? రైతులు గమనించాలని, ఆశపడి మీరు ఓటేస్తే మిమ్మల్ని నట్టేట ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబుదామని మాజీ ఎమ్మెల్యే
Urea | రైతులు ఉదయం 6 గంటలకే పీఏసీఎస్ గోదాం ఎదుట యూరియా కోసం బారులు తీరారు. మహిళలు సైతం యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. అయితే పీఏసీఎస్ కార్యాలయంలో నానో యూరియా లింకు పెట్టకపోవడంతో యూరియా కోసం రైతులు అధిక సంఖ్యల�
వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండవలసిన రైతన్నలు యురియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం ఏడు గంటల నుండి యూరియ
కాకతీయ రాజులచే నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి (Pedda Cheruvu) వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ - ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మ�
వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.
గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో డాక్టర్ విలియం కేరీ 264వ జయంతిని పురస్కరించుకుని విశాల్, రూత్ మంగల్వాడి రాసిన ఆధునిక భారత పితామడు ‘విలియం కేరీ’ అనే పుస్తకం నుంచి క్విజ్ పోటీలు ని�
కాజీపేట, జూలై18 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం కాజీపేటకు రానున్న తరుణంలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు, కొత్త రైళ్లు, అదనపు ప్లాట్ఫారాలు, పలు అభివృద్ధి పనులు, మ
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతు�
మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తాపీగా నీడలో కూర్చుంటే.. విద్యార్థులను మాత్రం ఎండలో చాలాసేపు అలాగే నిల్చోబెట్టారు. దీంతో విద్యార్థులు �
మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
వరంగల్ జిల్లాలో టైక్వాండో వ్యవస్థాపకుడు, మార్గదర్శకుడు దివంగత సారంగపాణి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ టైక్వాండో క్రీడాకారులు కలిసి వచ్చారు. కుటుంబం ఎ�