వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు.
యూరియా కోసం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతులు బారులు తీరారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనేక చోట్ల రైతులు ధర్నా చేశారు. రైతుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఒక రైతుకు గాయాల
ఇందిరమ్మ ఇంటి కోసం వరంగల్ చౌరస్తాలో ఓ యువకుడు సోమవారం రాత్రి హోర్డింగ్ హల్చల్ చేశాడు. నగరం నడిబొడ్డున ఈ ఘటనతో పాదచారులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్కప్లో తలపడే భారత జట్టులో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపల్లి ప్రశాంత్ రెండోసారి ఎంపికయ్యారు.
రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉమ్మడి వరంగల్లోని ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
King Fisher | గతంలో బీర్లలో పాములు, ఇతర సూక్ష్మజీవులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురై.. ఎక్సైజ్ శాఖ అధికారులపై కన్నెర్రజేశారు.
గోపన్పల్లిలోని తమ భూములను తమకు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 29 రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశ