నిధులు లేవు, అప్పులు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది జరిగిందనడం విడ్డూర�
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 7, 8, 9 తేదీలలో నిర్వహించిన మూడు రోజుల ‘ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్’ శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్ట�
General strike | నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చ�
వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 10న ఒక రోజు జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం ‘ఆవిష్కరణను ప్రోత్సహించడం సృజనాత్మకతను పరిరక్షించడం’ అనే అంశంపై నిర్వహించినట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్�
దివ్యాంగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.6 వేలు వెంటనే మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఇండియా నర్సంపేట డివిజన్ అధ్యక్షులు భూక్య రాజు డిమాండ్ చేశారు.
కౌన్సిల్ సమావేశంలో ఎజెండా మీద చర్చించకుండా గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు.
Dr. Sandhya | కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా డా. సంధ్యను నియమిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా.క్రిస్టియనా ఉత్తర్వులు జారీ చేశారు.
కాకతీయవిశ్వవిద్యాలయ క్యాంపస్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించిన 23వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేలవెళ్లి రాజు తండ్రి జానయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుడి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.