తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో నవంబర్ 8, 9న రాష్ర్టస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
సృష్టికి ప్రతి సవాలు విసిరింది తెలంగాణకళ అని హైదరాబాద్ డిపార్టుమెంట్ అఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి అన్నారు.
చారిత్రక కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచే ఓరుగల్లు (Warangal) కోట, యాదవుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ‘దున్న రాజుల సంబురాలు’తో (Sadar) దద్దరిల్లింది. దున్నపోతులకు ప్రత్యేక అలంకరణ చేసి కోట పురవీ�
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ వరంగల్ నిట్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, సమగ్ర విద్యను ప్రోత్సహించేందుకు ‘మానసిక ఆరోగ్య-వెల్నెస్ కేంద్రం’ ప్రారంభించారు.
వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానంలో ఆదివారం నరకాసురవధ భారీ జనసందోహం నడుమ కనుల పండువగా జరిగింది. వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి నిప్పంటించగా పటాకుల పేలుళ్లతో 58 అడుగుల భారీ ప్రతిమ దహనమైంది. �
పడావుపడ్డ ఆశ తిరిగి ప్రాణం పోసుకుంటున్నది. మూగబోయిన కటక్.. కటక్.. కటక్... కటక్మనే శబ్దనాదాలు మళ్లీ చెవుల్లో మారుమోగుతున్నాయి. షిఫ్ట్ల వారీగా తనను తాను మలుచుకునే కాలం వరంగల్కు చేరువ అవుతుందనే నమ్మిక జ�
హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్స్లో మొదటిసారిగా ఆధునాతన ఓసీటీ మిషన్(స్టంట్స్ వేసే మిషన్)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమేశ్, ఛైర్మన్ కరుణాకర్రెడ్డి, ప్రముఖ
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండోరోజు అదే జోరు కొనసాగింది. గత రికార్డులను తిరగరాసేందుకు వరంగల్ కేంద్రంగా మారింది.