తెలంగాణ రాష్ర్ట ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్ రావు ఎన్నికైనందున ఆరె ట్రస్టు సంఘం అధ్యక్షుడు సింధే రామరావు, కోశాధికారి హింగే రా
డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
పీఎం ముద్రా లోన్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిలో ఆదర్శంగా నిలిచిన మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
విద్యార్థులలోని విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాద్యాయులు భూక్యా హేమంత్ అన్నారు.
East Fort | నిధులు మంజూరు అయినప్పటికీ తూర్పు కోట పరిధిలోని అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Dasyam vinay bhaskar | సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని అనడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడ�