ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో అధికారుల నిర్లక్ష్యంతో రోగులకు వైద్య సేవలు అందకపోగా, భద్రత సైతం కరువ అవుతున్నది. నిత్యం వేలాది మంది ఓపీ, వందల మంది ఐపీ సేవలు పొందుతున్న దవాఖానలో రోగులక�
తెలంగాణ జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 72వ జన్మదిన వేడుకలు మంగళవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార
వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమ�
‘వంగ లేక మంగళవారం’ అన్నట్లుగా ఉంది వరంగల్ ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ తీరు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిని శిక్షించకుండా, వెనకేసువచ్చే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. శుక్రవా
గిరిజన భూసంస్కరణలు, పరిపాలన వ్యవస్థలపై వరంగల్ జిల్లాకు చెందిన దివంగత పొట్లపల్లి కమల మనోహర్రావు సహా బృందం నివేదికపై ప్రపంచ ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త, లండన్లోని స్కూల్ ఆఫ్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్టీయూ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, �
ckm hospital | వరంగల్ సీకేఎం హాస్పిటల్ అందిస్తున్న ప్రసూతి వైద్య సేవలకు అనుసంధానంగా ఇతరత్రా వైద్యసేవలు, స్కానింగ్, 2డీ ఎకో లాంటి ఇతరత్రా వైద్య పరీక్షలు అవసరమైన పేషెంట్లను అంబులెన్స్లో ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హ�
USA | అమెరికాలో జార్జియా రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగు వ్యక్తి చాడ సుహృత్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చియార్డుకు సోమవారం 10వేల మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి అత్యధికంగా మిర్చి బస్తాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Cricket | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ -19 క్రికెట్ పోటీలు సోమవారం నుంచి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి.
Warangal | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప �
Goshaala | ఎలాంటి అనుమతులు, అంచనాలు లేకుండా గోవిందరాజుల స్వామి ఆలయం ఆవరణలో చేపట్టిన గోశాల నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్థానిక అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ.. సంబం