జాతీయ సాంకేతిక విద్యా సంస్థ వరంగల్ నిట్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, సమగ్ర విద్యను ప్రోత్సహించేందుకు ‘మానసిక ఆరోగ్య-వెల్నెస్ కేంద్రం’ ప్రారంభించారు.
వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానంలో ఆదివారం నరకాసురవధ భారీ జనసందోహం నడుమ కనుల పండువగా జరిగింది. వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి నిప్పంటించగా పటాకుల పేలుళ్లతో 58 అడుగుల భారీ ప్రతిమ దహనమైంది. �
పడావుపడ్డ ఆశ తిరిగి ప్రాణం పోసుకుంటున్నది. మూగబోయిన కటక్.. కటక్.. కటక్... కటక్మనే శబ్దనాదాలు మళ్లీ చెవుల్లో మారుమోగుతున్నాయి. షిఫ్ట్ల వారీగా తనను తాను మలుచుకునే కాలం వరంగల్కు చేరువ అవుతుందనే నమ్మిక జ�
హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్స్లో మొదటిసారిగా ఆధునాతన ఓసీటీ మిషన్(స్టంట్స్ వేసే మిషన్)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమేశ్, ఛైర్మన్ కరుణాకర్రెడ్డి, ప్రముఖ
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండోరోజు అదే జోరు కొనసాగింది. గత రికార్డులను తిరగరాసేందుకు వరంగల్ కేంద్రంగా మారింది.
వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయించింది.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈ నెల 18న జరగబోయే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని టీఎస్ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఈనెల 18న జరగబోయే తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ను జయప్రదం చేయాలని టీఎస్ ఆర్డీసీ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ, ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొ�