వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఇంటి నుంచి ముగ్గురు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు సర్పంచ్లుగా పనిచేయగా, గురువారం జరిగిన ఎన్నికల్లో మూడో తరం కోడలు పోటీలోకి దిగి విజయం సాధించారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీగ�
మొగుళ్లపల్లి మండలంలోని కాసులపహాడ్ గ్రామ సర్పంచ్గా కుర్మ అయిలయ్య సగర ఎన్నికయ్యారు. కాగా తెలంగాణ రాష్ర్ట సగర సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు నలుబాల భిక్షపతి సగర, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు �
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వయం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ పోస్టర్లను బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకర�
Warangal | ఖిలావరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు చక్రాల కింద పడటంతో శరీరం నడుము దగ్గర రెండు మ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29 నుంచి 11 రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందులో భాగంగా మంగళవ�
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇందులో ప్రథమ పౌరుడు సర్పంచ్తో పాటు వార్డుసభ్యులు కీలకం. వీరిలో పల్లె ప్రగతికి బాటలు వేసి, అదృష్టం తోడై చట్ట సభల్లో అడుగు పెట్టిన వారు ఎం
Kazipet | పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఓ యువకుడు మరో యువకుడి గొంతుకోశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మామపై ఓ అల్లుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో కిందపడిన కత్తి తీసుకుని మామ కూడా ఎదురుదాడి చేశాడు.