గోపన్పల్లిలోని తమ భూములను తమకు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 29 రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశ
medicover hospitals | వరంగల్కు చెందిన 71 ఏళ్ల రోగి గత మూడు సంవత్సరాలుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీ నొప్పి సమస్యలతో బాధపడుతున్నారని, వైద్యపరీక్షల అనంతరం ఆయనకు తీవ్రమైన కాల్షిఫిక్ ఏయోర్టిక్ స్టెనోసిస్ �
Drugs | మత్తు పదార్థాల సేవనంతో జీవితం నాశనమవుతుందని వరంగల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ డీఎస్పీ రమేష్ బాబు అన్నారు. చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్ల�
Donald Trump | డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తన పెత్తనాన్ని ప్రదర్శించడం కోసం దేశ సార్వభౌమాధికారాన్ని మంట కలుపుతున్నాడని సంయుక్త కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అన్నారు.
KTR | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతిని�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఈనెల 20వ తేదీ నుంచి లక్కాకులమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపక అధ్యక్షుడు కుక్కముడి ప్రభుదాస్ తెలిపారు.
ఓరుగల్లు సాహితీ రుద్రమగా పేరొందిన అనిశెట్టి రజితకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమెను కడసారి చూసేందుకు నగరం సహా వివిధ జిల్లాల నుంచి వందలాది సాహితీవేత్తలు మంగళవారం హనుమకొండ కేయూ ఫస్ట్ గేట్ వద్ద ఉన్న రిటై�
వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి (Heavy Rain) జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్ట�
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్వైరును (Copper Wire) అపహరిస్తున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు వారి నుంచి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశా�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసే (Heavy Rain) అవకాశముందని (Rain Alert) వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్�
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతున్నది.
ప్రముఖ రచయి త్రి, కవయిత్రి అనిశెట్టి రజిత ఇక లేరు. హనుమకొం డ గోపాల్పూర్లోని అద్దె ఇంటిలో సోమవారం రా త్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివా రం రాత్రి ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొని చలాకీగా ఉన్న ఆమె