కట్టుకున్న భార్యను..కన్న కూతుర్లను కంటికి రెప్ప లా చూసుకోవాల్సిన వ్యక్తే వారి పాలిట కాలయముడయ్యాడు. పథకం ప్రకారం వారి ని నమ్మించి కానరాని లోకాలకు పంపించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ వద్ద బు�
Konda Surekha | మేడమ్ వచ్చింది.. వెళ్లిపోయింది.. మేమెవరికి చెప్పుకోవాలే.. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి.. అంటూ మంత్రి కొండా సురేఖను వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలోని ప్రజలు కోరారు.
తెలంగాణలోనే ఏకైక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ అయిన సిరిసిల్ల సెస్ విలీనానికి కాంగెస్ సర్కార్ కట్రలు చేస్తున్నదా? లాభాల్లో నడుస్తున్న సంస్థపై కక్ష గట్టిందా? అందుకే పెండింగ్లో ఉన్న వందల కోట్ల బకాయిల�
అభివృద్ధికి ఆమడదూరంలో పరకాల నియోజకవర్గం నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారుగా రూ. 10 కోట్ల నిధులతో చేపట్టిన వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్, చిరువ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ �
Kashibugga | వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చిన్న సంఘాల పాస్టర్ల సంక్షేమమే ధ్యేయంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ చైర్మన్ సరిగొమ్ముల దీన్ దయాళ్ అన్నారు.
Road Accident | చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానిక�
భద్రకాళీ ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల బారిన పడకుండా నీడ కల్పించేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో జర్మన్ పెండల్స్ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తన సొంత ఖర్చుతో వేయిస్తున్నారు.
కాజీపేట–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి Km.No. 374/22-24 డౌన్ లైన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గృహ విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ICAI), న్యూ ఢిల్లీలోని నాన్ స్టాండింగ్ (మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్) కమిటీకి 2026-27 సంవత్సరానికి కోఆప్టెడ్ సభ్యుడిగా వరంగల్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ త
Telangana Budget | రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో స్కాములు తప్ప స్కీములు లేవని రైతుబంధు వరంగల్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఎల్లావుల లలిత యాదవ్ విమర్శించారు.
Warangal | రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో రూ.100 కోట్ల విలువైన భూముల అమ్మకానికి మరోసారి ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ బస్స్టాండ్కు అతి దగ్గరలోని అత్యంత విలువైన భూములను అమ్మక�
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట వింతైన పనులు చేస్తున్నది. ఒకే ప్రభుత్వం, ఒకే పనికి రెండుసార్లు టెండర్లు పిలవడం, రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరంలోని భద