కూరగాయలు కుతకుత ఉడుకుతున్నయ్. వాటి ధరలు రెక్కలొచ్చాయ్.. ఏవి కొందామన్నా కిలో రూ.50 నుంచి రూ.100 కు చేరి సామాన్యుల్లో గుబులు రేపుతున్నయ్. రూ.500 పెట్టినా కనీసం చేతి సంచి కూడా నిండని పరిస్థితి నెలకొంది.
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్) సీఈసీ విద్యార్థిని జే.పండు అథ్లెటిక్స్ 3 కిలోమీటర్ల పరుగు పందెంలో రాష్ర్టస్థాయి విభాగంలో పాల్గొని జాతీయ స్థాయికి ఎన్నికైన సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్.శ్రీ�
పుస్తక పఠనంతోనే ప్రపంచ విజ్ఞానం సాధ్యమని హనుమకొండ ఏసీపీ పి.నరసింహరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ అశోక కాంప్లెక్స్లో నవచేతన బుక్ హౌస్లో ఘనంగా పుస్తక ప్రదర్శన ప్రారంభించారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన దాసరి సురేందర్ అలియాస్ సూరీని వరంగల్ (Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎనిమిది మంది ముఠా సభ్యులను ఈస
వరంగల్ నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల సందడి చేసింది. స్టేషన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను గురువారం ఆమె ప్రారంభించారు. వినియోగదారులకు అందుబాటులో ఉంచిన నూతన వెరైటీ చీరలను ప్�
భారీ వానల రూపంలో ప్రకృతి చేసిన గా యం కంటే సాయం అందించలేని సర్కారు తీరుతోనే వరంగల్ నగరంలోని వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వరదలు వచ్చి వారం రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను �
వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తి, ప్రజలకు తీవ్రం నష్టం జరిగి వారం గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటంగా వచ్చి చూసినా వరద బాధితులక
‘ఇటెడు రా అంటే ఇల్లంతా నాదే’ అన్న సామెత వరంగల్ (Warangal) రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) కింద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన దారి (Footpath) విషయంలో అక్షరాలా నిజమవుతోంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని ఎస్సీ,ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అ నంతరం డాక్టర్లు ఎప్పుడు వస్తారో.. తమను �
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వ�
గిరాకీ లేక అప్పులపాలై ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్ల శివారు గోపాల్రెడ్డినగర్లో ఆదివారం చోటుచేసుకున్నది.