‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని
ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు ఏ. లోకేశ్, పీ. మమత అద్భుత ప్రతిభ కనబర్చారు.
ఎవుసానికి ఎదురీత తప్పడం లేదు. యాసంగి గండం గట్టెక్కడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న వాగులు, బోర్లు, బావులు..,
Warangal Para Athletes | వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు ఏ.లోకేష్, పి.మమత ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ పారా అథ్లెటిక్స్గ్రాండ్ ప్రిక్స్పోటీల్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి తెలంగాణ రాష్ట�
వరంగల్ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఉమ్మ డి వరంగల్ జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కొండా సురే
వ్యవసాయ భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) పరిధిలో సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,257.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అ�
UPSC CSE Results | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2025 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు.
ఈస్ట్ కోస్ట్ రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో ఎంజీఎం దావఖానకు తరలించిన సంఘటన బుధవారం జరిగింది.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు కోసం ‘గ్రేటర్' వరంగల్ కార్పొరేషన్ నానా తంటాలు పడుతున్నది. సొంత వనరులు సమకూర్చుకోవడంలో ముందు చూపు లేకపోవడంతో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. వరంగల్ నగర �