ఈ నెల 16 నుంచి వరంగల్ జిల్లాస్థాయి అస్మిత లీగ్ గర్ల్స్ అథ్లెటిక్స్ ఎంపికలు ఎరగట్టుగుట్టలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంపికలు నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ�
మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్షనేత మధు సూదనాచారి అన్నారు.
ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో న్యాయనిర్ణేతగా వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఇంటి ఎదుటే ఇలా డ్రైనేజీ పారుతుంటే ఇక ప్రజాసమస్యలు ఏం పరిష్కరిస్తారని ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు.
Ricemill Owner | రబీ సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లు యజమానిని, అతని కుటుంబం సభ్యులు, బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈస్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వరంగల్ (Warangal) రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్ప�
ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యాండ్బాల్ టోర్నీలో ఆదిలాబాద్, వరంగల్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆదివారం తొలుత జరిగి
Hanumakonda | 62వ డివిజన్లోని సోమిడి, విష్ణుపురి మీదుగా వచ్చే డ్రైనేజీ నీరు రెహమత్నగర్ను ఆనుకుని ఉన్న ఎఫ్సీఐ గోదాం గుండా వచ్చి భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.