వరంగల్ పోలీసు కమిషనరేట్లో మత్తు పదార్థాల నియంత్రణకు డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పూర్తిగా పక్కనపెట్టి పర్సంటేజీల పాలనను కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్.. న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ వివాహితకు చుక్కలు చూపించాడు. భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ ముప్పుతిప్పలుపెట్టాడు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో పని చేస్తున్న ఎస్ఐ గోదారి రాజ్కుమార్ ఓ వివాహితపై ఖాకీ మాటున నాలుగేళ్లుగా నరకం చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండగా, ఆ ఎస్ఐ అరాచకాన్ని భరించలేక బాధితురాలు..
బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు ప్రయాణిస్తున్న అర అంజుం (27) మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా మంగళవా�
ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం
Dasyam vinay bhasker | 1984లో దివంగత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష�