వ్యవసాయ భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) పరిధిలో సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,257.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అ�
UPSC CSE Results | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2025 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు.
ఈస్ట్ కోస్ట్ రైల్లో ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో ఎంజీఎం దావఖానకు తరలించిన సంఘటన బుధవారం జరిగింది.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు కోసం ‘గ్రేటర్' వరంగల్ కార్పొరేషన్ నానా తంటాలు పడుతున్నది. సొంత వనరులు సమకూర్చుకోవడంలో ముందు చూపు లేకపోవడంతో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. వరంగల్ నగర �
వడ్డీ వ్యాపారంలో ఆరితేరిన ఖాకీ దంపతులు జనాన్ని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తెర ముందు పోలీసాయన.. తెర వెనక ఆయన భార్య చేసే అక్రమ దందాలో సామాన్యులు సమిధలవుతున్నారు. మొదట మీరిచ్చే డబ్బులకు అధిక వడ్డీ చెల్ల�
ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. నిట్, కాకతీయ పట్టణాభివృది సంస్థ సహకారంతో చేసిన రుద్రమ -1 రాకెట్ గాలిలోకి ఎగిరిన క్షణాల్లో నేల కూలింది. రెండోసారి చేసిన రాకెట్ ప్రయోగం సైతం ఫల
హనుమకొండలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో రెండు రోజులుగా జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ శనివారం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన ఈవెంట్లు విద్యార్థుల్లో జోష్ నింపాయి. రాయల్ ఎన్ఫీల
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ
డ్రైవర్లు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దృష్టి లోపాలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లును మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.