Peddi Sudarshan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇక్కడి నుంచే మొదలయ్యేది.
హనుమకొండ చౌరస్తా, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం 'ఫెర్టీ9'కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది.
Kadiyam Srihari | రైతులకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ నీటిని విడుదల చేయకుండా రైతులను ఎలా వేధిస్తుందో చెప్పేందుకు స్టేషన్
వరంగల్, హనుమకొండ పరిధిలో జువెల్లరీ షోరూమ్ లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) అధికారులు రూ.10 కోట్ల విలువైన 7 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి
పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్ ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.
ఉమ్మడి జిల్లాలో శుక్రవా రం వర్షం దంచికొట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతంలో గంట పాటు జోరుగా కరువగా, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు కూడళ్ల�
నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం ఉదయం కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శ్మశానవాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
Unemployee | పక్క ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేమిచ్చినం లక్ష ఉద్యోగాలు అని చెప్తున్నడు. రేవంత్ రెడ్డి కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిండు. వాళ్లకు నోటిఫికేషన్ ఇయ్యలేదు.. ట్రైనింగ్ ఇప్పించలేదు. ఏం చేయలేదు. కేవ�