Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
బీఆర్ఎస్ పార్టీ మరో పోరుబాటకు సిద్ధమైంది. రైతుల కోసం మేమున్నామంటూ ముందుకు కదులుతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుకు కంట కన్నీరు తప్పా ఏమీ మిగలడం లేదు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లే
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించనున్న రైతుసభను విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ నేత అనిల్ బైరెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
BRS Sabha | ఈనెల 6న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బహ్రెయిన్ నాయకులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
BRS Australia | ఈనెల 6న వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి పిలుపునిచ్చారు.
Rythu Sangrama Sadassu | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 6న రైతు సంగ్రామ సదస్సు ను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు.
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు ప్రతినిధుల సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అపరాల యార్డులో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధరతో మార్క్ఫెడ్కు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే.. 20 రోజులైనా కొనడం లేదని వాపోతున్నారు.
డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాలను బంద్ చేశామని డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇ