కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుబిడ్డగా వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందని అన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు రాబంధు పాలన అని వి�
KTR | వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ.. పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తుచేశారు.
KTR | రాష్ట్రంలో రాబందు పాలన పోయి రైతుబంధువు కేసీఆర్ పాలన వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకపోయ
‘పొలాలకు పోతూ, వస్తూ ఎదురుపడ్డోళ్లమంతా ఎదల దుఃఖం పంచుకుంటున్నాం’ అని ఇటీవల గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలుకరిస్తే, జంగిలప్ప అనే రైతు నాతో ఆవేదనను పంచుకున్నాడు.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాకాలం నాటి రైతుల ఆకలి కేకలు..మళ్లీ నేడు అదే పార్టీ పాలనలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుభరోసా, పంట బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంటల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస�
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతన్నలకు ఆనాటి చీకటి రోజులు మళ్లీ వచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పచ్చబడ్డ పల్లెలు, నేడు మళ్లీ సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలు అన్నదాతను ఆలోచింపజేస్తున్నా�
మోసపూరిత హామీలతో దగా చేసిన కాంగ్రెస్ను కడిగిపారేసేందుకు రైతులు కదం తొక్కుతున్నారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఓరుగల్లు వేదికగా నిర్వహిస్తున్న ‘రైతు సంగ్రామ సదస్సు’కు వేలాది దండుకట్
సరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్' పేరు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలతో మహిళా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనుగోలు కేంద్రంలో ఉన్న మహిళా రైతులను కలిశారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం క
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
బీఆర్ఎస్ పార్టీ మరో పోరుబాటకు సిద్ధమైంది. రైతుల కోసం మేమున్నామంటూ ముందుకు కదులుతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుకు కంట కన్నీరు తప్పా ఏమీ మిగలడం లేదు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లే
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించనున్న రైతుసభను విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ నేత అనిల్ బైరెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.