వరంగల్ పర్యటనలో స ర్కారుపై కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ
Sankranthi Special Buses | ఈ నెల 9 నుంచి 13 వరకు వరకు హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి హనుమకొండ, వరంగల్ వైపు 650 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలిపారు.
Konda Surekha | ‘మాకు న్యాయం చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న మంత్రి సురేఖ.. ఏం న్యాయం చేయలేడందని, ఇంటికి వెళితే కుక్కలను వదిలి బయటకు తరిమేశారని’ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వరంగల్లో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన కాకతీయ టెక్స్టైల్ పార్క్, ఐటీ పార్క్కు వచ్చే పారిశ్రామికవేత్తలు, సందర్శకుల విడిది కోసం హైదరాబాద్లో మాదిరిగా ఎన్కన్వెన్షన్ సెంటర్, త్రీస్టార్ హోటల్ న�
వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వ్యాపార వేత్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఏసీపీ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మట్టెవాడ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ బసవరా�
వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే(Mini Medaram) వారి పాలిట ఇబ్బందికరంగా మారింది.
Urea | యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనే అరిగోస పడుతూ రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద రాత్రి నుంచే �
Sand Mining | ‘ట్రాక్టర్ట ఓనర్లు, డ్రైవర్లు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్న. ఇప్పటికే మెసేజ్ పెట్టి మూడు రోజులవుతున్నది. మీరు ఫోన్పే అయినా కొట్టండి. క్యాష్ అయినా తెచ్చి ఇయ్యండి. ఇయ్యాల లాస్ట్ రోజ�
మధురమైన పాటలు వినడం ద్వారా మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని ఘంటసాల గంధర్వగాన అమృత వేదిక వ్యవస్థాపకులు మహేశ్వరం ఉపేందర్ అన్నారు. పద్మాక్షీరోడ్డులో డాక్టర్ జగదీష్బాబు కళావేదికలో ఏర్పాటు చే�
మిమిక్రీ కళకే స్వరమాంత్రికుడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ అవార్డు గ్రహీత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ వన్నెతెచ్చాడని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి అన్నాడు. నేరెళ్ల వేణుమాధవ్�
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను నిరసిస్తూ జర్నలిస్టులు క దంతొక్కారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట టీయూడబ్ల్యూ�