అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య పీడిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు.. వంద ల సంఖ్యలో బైక్లు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రధా న రహదారుల్లో అర కిలోమీటర్ దూరం ప్రయాణ
కుల వృత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ల్యాండ్రో మార్ట్ (మోడ్రన్ దోబీ ఘాట్) విప్పలేని చిక్కుముడిగా మారింది. దీ�
స్వలాభం కోసం సభ్యుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్సర్స్ అసోసియేషన్ కమిటీ వ్యవహార శైలిని నిరసిస్తూ దాని నుంచి వైదొలగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి �
Konda Surekha| మంత్రి కొండా సురేఖది అవగాహన లోపమని... ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానన్నారు కడియం శ్రీహరి. కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల
వరంగల్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సూక్ష్మశిల్పి అజయ్కుమార్ రూ పొందించిన సూక్ష్మకళాఖండాలు అంతరిక్షంలో విహరించనున్నాయి. సూది బెజ్జంలో చెకిన ఈ సూక్ష్మ కళాఖండంలో దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలు సీవీరా�
ఓరుగల్లు ప్రజల హృదయాల్లో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మంచి మనసున్న నాయకుడు ప్రణయన్న అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ల�
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శ్వేతకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తుండడంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతు�
మట్టి మాఫియాకు నిండు ప్రాణం బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట చెరువు కట్టపై చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకటాపురానికి చెందిన సొల్లేటి సునీల్ (41) తన ఇద్దరు కూతుళ్లను మంగ�
Warangal : భూ వివాదంలో బాధితుడిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రావుపై వేటు పడింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును ఏఆర్కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ �
నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న వరంగల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.