ఓ మైనర్ డ్రైవింగ్ ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రాన్స్కో పరిధిలో ఏర్పాటు చేసిన కొత్త సర్కిళ్ల వ్యవహారం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నది. సేవల మెరుగుదల కంటే ఆంధ్ర అధికారులకు ప్రమోషన్ల కోసమే ఈ తతంగమంతా జరుగుతు�
‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగమాగం అవుతున్నరు’ అని ఖమ్మం జి�
Warangal Lands | కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్స్టాండ్కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భ�
వరంగల్ పోలీసు కమిషనరేట్లో మత్తు పదార్థాల నియంత్రణకు డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను పూర్తిగా పక్కనపెట్టి పర్సంటేజీల పాలనను కొనసాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్.. న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ వివాహితకు చుక్కలు చూపించాడు. భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ ముప్పుతిప్పలుపెట్టాడు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో పని చేస్తున్న ఎస్ఐ గోదారి రాజ్కుమార్ ఓ వివాహితపై ఖాకీ మాటున నాలుగేళ్లుగా నరకం చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండగా, ఆ ఎస్ఐ అరాచకాన్ని భరించలేక బాధితురాలు..
బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు ప్రయాణిస్తున్న అర అంజుం (27) మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా మంగళవా�
ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం