ఉత్తర తెలంగాణలో పెద్ద ఆస్పత్రి, సుమారు 11 ఎకరాల విస్తీర్ణం, పదుల సంఖ్యలో భవనాలు, దాదాపు 20 రకాల విభాగాల్లో వైద్య సేవలు, నిత్యం వేల సంఖ్యలో వచ్చే రోగులు, వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లుగా చేరే వారితో ఎంజీఎం రద్దీగ�
Rkasha Bandhan | అన్నాచెల్లెలి అనుబంధానికి నిదర్శనమైన రక్షాబంధన్ వేడుకలను ఆర్టీసీ బస్సులోనే జరుపుకున్నారీ అన్నా చెల్లెల్లు. మనస్సులో ప్రేమ ఆప్యాయతలు ఉండాలే కాని ఆది ఇళ్లయినా, అన్నకు అన్నం పెడుతున్న ఆర్టీసీ బస్
: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్ల�
వరంగల్ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర�
వానకాలం మొదలై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క గట్టి వాన కురవక రైతులపై కాలం పగబట్టినట్లు చేస్తున్నది. ఎప్పుడో ఒకసారి చిన్న జల్లు పడుతున్నా అదీ ఒక్కో ప్రాంతానికే పరిమితవుతున్నది. సాగునీటి నిర్వహణలో �
TGSRTC | ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుంచి ఉప్పల్కు అదనపు బస్సులు నడపడం జరుగుతుందని రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
TG Polycet | టీజీ పాలిసెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బై�
Sand Mafia | భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య ఇసుక రవాణా అంశం వివాదంగా మారింది. ఈ పంచాయతీ చివరికి వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
పట్టణ ఆర్యవైశ్య సంఘంపై దాడులకు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడిన వారిపై త్వరలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా అసభ్య పథజాలంతో దూషించి, నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామన�