వరంగల్ నిట్ సాంకేతిక మహోత్సవానికి రెడీ అవుతున్నది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టెక్నోజియాన్'ను ఈ నెల 24, 25 తేదీల్లో ఘనం గా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.
Accident | సంగెం మండల కేంద్రానికి చెందిన గుండేటి భాస్కర్ (38) మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. కాగా తనకున్న నాలుగు పాడి గేదల కోసం పచ్చగడ్డి కోసుకురావడానికి మైలు రాయి 391/29-27 అప్లైన్ ఎల్గూరు, చింతలపల్లి ర
Konda Surekha | మంగళవారం శివనగర్లోని ఓ కన్వెన్షన్ హాలులో తూర్పు నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రూ.5,30,61,480, సీఎం రిలీఫ్ ఫండ్ రూ.35,37,700 విలువ కలిగిన చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదా�
(నిట్)లోని కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం నెక్ట్స్-జెన్ కంప్యూటింగ్ ఆప్టిమైజేషన్’ అనే అంశంపై ఆరు రోజుల ఆన్లైన్ ఏఐసీటీఈ
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి వందలాది టన్నుల ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు అన్నారు.
వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) ఉత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.