చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం గా నిలిచే దసరా పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పాలపిట్ట దర్శనం అనంతరం జమ్మి చెట్ల వద్ద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శమీ పూజ చేశారు.
‘ఎవర్ విక్టోరియస్ పోలీస్' ఇది వరంగల్ పోలీసులు తమకు తాము సృష్టించుకున్న నినాదం. కొంతమంది పో లీసుల అతి, అత్యుత్సాహం వల్ల అది మసకబారుతున్నది. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీస్ ట్యాగ్లైన్ కాస్త ‘లీడర్ ఫ్రెం
దేశమంతా గురువారం గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ సీఐ దగ్గరుండి జంతుబలి చే యించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. దసరా ఉత్సవ�
స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రాజకీయ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులైనప్పటికి జిల్లాలోని �
elections | సభ్యులైన విశ్రాంత పోలీసు అధికారులందరూఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఎన్నికల ప్రక్రియలో పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎన్నికల అధికారులు ఆర్ బుచ్చయ్య,
ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదట ప్రభుత్వ దవాఖాన వైపే చూస్తారు. అక్కడ ఉచిత వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉంటా యనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాం�
LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.