రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..
Errabelli Pradeep Rao | ఎర్రబెల్లి ఇంట్లో పుట్టిన వారందరు ఎర్ర బల్లులు అని వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుపై బీజేపీ నేత, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డ�
జులై 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాదులో కురుమ కులస్తులు బోనాలను నిర్వహించనున్నట్లు బీరన్న దేవస్థాన కమిటీ అధ్యక్షులు కోరే కృష్ణ తెలిపారు.
Mahabubabad | గుడుంబా మహమ్మరికి బలైపోతున్న వారు చాలా మందినే ఉన్నారు. అయినా కూడా గుడుంబా తయారు చేసే వారిలో, దాన్ని తాగే వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు.
అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఎడ్యుకేట్, ఇన్నోవేట్, ఆపరేట్ నినాదంతో 11వ వార్షిక కాన్సరెన్స్ నిర్వహిస్తామని తెలంగాణ విభాగం అధ్యక్షుడు డాక్టర్ దివ్వెల మోహన్ �
దాడి కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో హంగామా చేశారు. ఫిర్యాదు చేసిన బాధితుడు ఇంటి సమీపంలో బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతు చూస్తామంటూ హెచ్చర�
వరంగల్ జిల్లా వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్లో రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలు వర్ధన్నపేటలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ దివ్యజరాజ్ తెలిపారు.
వ్యక్తిగత కక్షలు, ద్వేషాలతో పట్టణ ఆర్యవైశ్య సంఘంపై వదంతులు చేస్తున్న వారి మాటలు నమ్మవద్దని సంఘ ప్రధాన కార్యదర్శి మాదారపు రాజేశ్వర్ రావు అన్నారు. సంఘం అధ్యక్షుడు అనారోగ్య కారణాల కారణంగా అందుబాటులో లేక�
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వ
Crime news | నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లిపట్ల ఓ కొడుకు క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటలకు తాళలేక పరుగులు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయాడు.
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. భారతరత్న పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చా�
కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టుంది వరంగల్ ఎంజీఎం దవాఖానలో పరిస్థితి. అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వస్తే ఎప్పడు ఎక్కడ ఏది మీద పడుతుందోననే భయం రోగుల్లో కనిపిస్తున్నది.