పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో గోపనపల్లి గ్రామానికి చెందిన రైతు అశోక్ తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నాడు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు కూడా ప్రశాంతత కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎస్సై రావుల రణధీర్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల అవగాహన కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుసారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చారిత్రక వారసత్వాన్ని ఆరోగ్య సాధనకు ముడిపెట్టిన యోగ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో (Khila Warangal) యోగ పరిమళం గుబాలించింది. యోగాసనాలతో కీర్
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Padi Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కి తరలించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ నేతల మధ్య వైరం రచ్చకెక్కుతున్నది. తొలినుంచీ కాంగ్రెస్ భావజాలంతో పనిచేస్తున్న నేతలకు, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలకు మధ్య అస్సలు �
ఓరుగల్లు కాంగ్రెస్లో గ్రూపుల లొల్లి ముదురుతున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వ ర్గాలుగా ఏర్పడి ఆధిపత్య పోరుకు దిగడం స్థా నికంగా చర్చనీయాంశమైంది. మొదట్లో అంతర్గతంగా ఉన్న �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యలో ఈనెల చివరి వారం నుంచి జరగనున్న హెచ్సీఏ అండర్- 19 లీగ్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపా�
వ్యాపారంలో నమ్మి క్యాష్ కౌంటర్ పై ఉంచినందుకు రూ.కోటి రూపాయలకు పైగా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న చల్ల సంపత్ పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని చల్ల సాంబలింగం అనే బాధితుడు అధికార
వైద్య విద్య అవసరాల నిమిత్తం కాకతీయ మెడికల్ కళాశాలకు తెలంగాణ నీట్, అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్థీవదేహం అందజేశారు. తిమ్మాపూర్, బృందావన్ కాలనీ నివాసి దాచేపల్లి నరేందర్ (75) అనారోగ్యంతో మరణించార�
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీలు నిర్వహించారు. జనప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె ఎంజీఎం వార్డులను కలియ తిరిగారు.