కొత్తగా నిర్మించే బైపాస్ రోడ్డులో భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఓ రైతు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అ�
నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే సంబురాలు జోరందుకోగా బుధవారం ఎక్కడికక్కడ కేక్లు కట్ చేసి చిన్నపెద్దా ఆడిపాడారు.
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. బాలుడికి శాపంగా మారింది. దవాఖాన యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను నియమించుకొని ప్యాకేజీల పేరుతో ఒప్పందం కుదుర్చుకొని అనుభవం లేని డాక్టర్లతో అపరేషన్�
జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన చర్చిల్లో క్రిస్టియన్లతో కలిసి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రార్థనలు చేశారు. నర్సంపేట పట్టణంలోని క�
వరంగల్ ఎనుమాముల వ్యవ సా య మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చి యార్డులో మంగళ వా రం జీరో కాంటాలు నిర్వహించారు. మిర్చి తూకం వేసే క్ర మం లో దడువాయి దగ్గర ఉండి జీరో కాంటా చేయడం గమనా ర్హం.
వరంగల్ కమిషరేట్లోని తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు హద్దు మీరుతూ.. అతి చేస్తున్నారు. వీరి తీరు తరచూ విమర్శలకు దారి తీస్తున్నది. పేదలు, సామాన్యులు, వ్యాపా రులు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోనే ఉన్నా రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కాజీపేట-బల్లార్షా సెక్షన్ నుంచి శబరిమలకు ప్ర�
అధికార విధుల కన్నా కాంగ్రెస్ నేతలతో సఖ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్పై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చర్యలకు ఉపక్రమించారు.