AI tools | ఏఐ టూల్స్, డిజిటల్ వనరులను ఉపయోగించి విద్యార్థులు తమ వ్యాపార ఆలోచనలకు పదను పెట్టాలని డిజిటల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో నిఖిల్ అన్నారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�
Mahankali Temple | రంగశాయిపేటలోని మహంకాళి దేవాలయంలో(Mahankali Temple )గురువారం జరిగిన ఉత్సవాల్లో వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నాపునేని నరేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
SRR Foundation | పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందంతో కలిసి బుధవారం పరామర్శించారు.
ఎలక్ట్రానిక్ మిషన్ లతోపాటు కాంటబాట్లను ఏడాదికి ఒకసారి తనిఖీ చేసి స్టాంపింగ్ చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ప్రధాన కార్యదర్శి మొగిలిచర్ల సుదర్శన్ సూచించారు.
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు అన్యాయమే జరిగింది. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించకపోవడం నిరాశే మిగిల్చింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్