ఉత్కర్ష-2024లో భాగంగా కేఎంసీలో మంగళవారం నాలుగో రోజూ కార్నివాల్ నైట్ సంబురంగా సాగింది. ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన శిబిరంతో మొదలై సాయంత్రం ఎన్ఆర్ఐ భవన్లో ఫుడ్ ఫెస్టివల్, మ్యూజికల్ బ్యాండ్, స
Warangal | పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కరెంట్, సాగు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ రైతులు నేడు రుణమాఫీ కోసం(Loan waiver) ధర్నాలు, రాస్తారోకోలు చేయాల�
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మరోసారి నిధుల వేటలో పడింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని విలువైన భూముల అమ్మకంతో నిధులు పోగేసుకుంటున్నది. ఇదే క్రమంలో ఓ సిటీలోని మిగిలిన �
అతి త్వర లో వరంగల్లో పర్యటిస్తానని, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
డాన్గా ఎదగాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచే స్తూ.. కారణం లేకుండా దాడులకు తెగబడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిల్స్కాలనీ పీఎస్లో వరంగల్ ఏసీపీ నందిరాం నిందితుల వివరాలు వెల్లడించా �
వరంగల్ నగరంలో నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో �
నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. డప్పుచప్పుళ్లు, ఆడబిడ్డల కోలాటాలు, యువతీయువకుల కేరింతల నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పల�
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.85 కోట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన కాళోజీ కళాక్షేత్రంలోకి బీఆర్ఎస్ నేతలను అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం (సెప్�
Deepthi Jeevanji | పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్కు రూ.1
Loan waiver | కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల