Warangal | వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు.
వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో నరకాసురవధను ఘ నంగా నిర్వహించారు. 58 అడుగుల భారీ ప్రతిమను పటాకులతో దహ నం చేయగా, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అంతకుముందు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు. సూది, మందు ఉంటే వైద్యుడు ఉండడు అన్నచందంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన గవర్న�
కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలన గాడిలో పడుతుందా? వర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇన్చార్జిల తీరుతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది
ఆడపిల్ల పుడితే కుటుంబంతో అసంతృప్తిగా ఉండే ఈ రోజుల్లో అదే ఆడబిడ్డ బారసాలను అంగరంగ వైభవంగా వినూత్న రీతిలో చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు (Cotton Procurement) వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్�
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వరంగల్లోని కాకతీ�
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో (Warangal agricultural market)పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళనకు(Concern) దిగారు. మార్కెట్లోని ఖరీదుదారులు పత్తికి తక్కువ ధర నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు(Warangal Enumamula Agriculture Market) తెల్ల బంగారం పోటెత్తింది. రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు తెలిపారు.
భూముల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్న వేళ.. 40 వేలకే నాలుగు ఎకరాల భూమి అంటే ఆశ్చర్యపోతున్నారా? అటవీ భూముల పోడు పట్టాలను ఆసరాగా చేసుకుని ములుగు జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూదందా ఇది. ఏజెన్సీ గ్రామాల్లో 1/70 చట్టం
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యవహార శైలి వరంగల్(Warangal) కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి ఒంటెద్దు పోకడలతో జిల్లాలోని ఎమ్మెల్యేలు(Congress MLAs) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Konda Surekha | అధికారం ఉందన్న అహంతో నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్కు వెళ్లి మర�