ప్రయాణికులకు ప్రపం చ స్థాయి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోనే రెండో అతి పెద్దది, ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేస్టేషన్ సరికొ త్త హంగులు అద్దుకుంటున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులు మూలకు పడ్డాయి. సర్కారు నిర్వాకంతో వాటిని ఆన్లైన్ చేయకుండానే అధికారులు పక్కకు పడేశారు. నమోదుకు కొద్ది రోజుల సమయమే ఇవ్వడంతో పూర్తిస్థా�
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ మహాప్రదర్శనలో భాగంగా సోమ వారం హనుమకొండలో సన్నాహక ర్యాలీ తీశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్ష
KA Paul | రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అని.. మోదీ, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ల రాజ్యాన్ని పడగొట్టి.. బీసీల రాజ్యాన్ని తీసుకు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఊరూరా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై గొబ్బెమ్మలు పెట్టి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించారు. గంగిరెద్దుల విన్యాసాలు.. హరి�
అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారు సోమ్లా తండాలో జరిగింది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్లాతండాకు చెందిన భూక్యా వెంకన్న (24)కు రె
Journalist Arrest | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది.
సంక్రాంతి పండుగకు సొంతూరి రావాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సరిపడా రైళ్లు లేక.. ఉన్న బస్సులు సరిపోక ప్రయాణికులు అనేక పాట్లు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఒకవైపు రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో చ
అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతిని ధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున�
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఎడ్ పూర్తిచేశాడు.