ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.
దళితబిడ్డలు తమకు రావాల్సిన దళితబంధు రెండో విడుత ఆర్థికసాయం అడుగడమే పాపమవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గానికి కాదు, జిల్లాకు ఏ వీఐపీ వచ్చినా ప్రభుత్వం నిర్బంధం మోపుతున్నది. చివరకు పొరుగున ఉన్న వరంగల్
కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిం ది. తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయు డు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ఎయ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురవి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని శివారు తాట్యా తండా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్ల క్యాబిన్లో ఇరుక్కు�
వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో రోజురోజుకు ఉచిత సేవలు కనుమరుగవుతున్నాయని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్కింగ్ ఇచ్చారు. నిరంతరం పార్టీ శ్రేణులపై రాజకీయ ఒత్తిడి తీసుక�
Warangal | రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల పనితీరు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజల చావుకొచ్చినట్లయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట
ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకెళ్లాలని పరితపించిన ‘షేక్ సాధిక్ అలీ’ పుస్తకాలను తోపుడు బండిపై కూడా అమ్మవచ్చునని నిరూపించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా తోపుడు బండిపై పుస్తకాలమ్మిన సాధిక్ 2024, నవం�
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్ రైట్ ప్లేస్' సర్టిఫికెట్ను( Eat Right Place Certificate) ప్రదానం చేసింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పెరుగుదల నమోదవుతున్నదని తెలంగాణ కాలుష్య నియం�
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. ఆదివారం హనుమకొండ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి స్వాగతం