Warangal | రంగల్(Warangal) నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా(Second capital) ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్( Central budget) సంపన్నులకు దోచిపెట్టే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతలు(Public organizations) మండిపడ్డారు.
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
Warangal | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యాపారస్తులు నిరసన తెలిపారు. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చర�
వరంగల్లోని అజంజాహి మిల్లు భూములు కార్మికులకే చెం దాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ పార్టీ జయశంకర్, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కార్య�
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల వాటాను అమలు చేయకపోతే రాష్ట్రం రణరంగమవు�
Operation Smile | ఆపరేషన్ స్మైల్(Operation Smile) ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) తెలిపారు.
‘ఓ మహాత్మా.. సీఎం రేవంత్రెడ్డి మనసు మార్చు.. 420 రోజులైనా ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేదు.. వాటిని నెరవేర్చే బుద్ధిని ప్రసాదించు’ అంటూ గాంధీజీని బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ (BRS) అధ్యయన కమిటీ వరంగల్ పర్యటనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఉమ్మడి జిల్లా పర్యటనను కమిటీ వాయిదా వేసుకున్నది. రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి సింగిరెడ్డి
మైనర్ ‘ప్రేమ’ ప్రాణం తీసింది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదవడం ప్రేమకు దారితీసింది. ఈ పరిచయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కలుసుకునే వరకు వచ్చింది. బాలిక ఇంట్లో ప్రియుడు ఉండగా, తండ్రి రావడంతో పారిపోయాడు. దీంతో తండ్రి �
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి.
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1933లో హైదరాబాద్ వచ్చారు. తాను 1901లో స్థాపించిన శాంతినికేతన్ (విశ్వభారతి) ఒడిదుడుకులలో ఉన్నది. నిర్వహణకు అవసరమైన నిధులు ఇప్పిస్తానని నిజాం కార్యనిర్వాహక మండలి సభ్యుడు నవాజ్�
వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల �
Telangana | వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రెండు ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలోని ఐరన్ రాడ్లు ఆటోలప�