వరంగల్ ఎనుమాముల వ్యవ సా య మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చి యార్డులో మంగళ వా రం జీరో కాంటాలు నిర్వహించారు. మిర్చి తూకం వేసే క్ర మం లో దడువాయి దగ్గర ఉండి జీరో కాంటా చేయడం గమనా ర్హం.
వరంగల్ కమిషరేట్లోని తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు హద్దు మీరుతూ.. అతి చేస్తున్నారు. వీరి తీరు తరచూ విమర్శలకు దారి తీస్తున్నది. పేదలు, సామాన్యులు, వ్యాపా రులు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోనే ఉన్నా రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కాజీపేట-బల్లార్షా సెక్షన్ నుంచి శబరిమలకు ప్ర�
అధికార విధుల కన్నా కాంగ్రెస్ నేతలతో సఖ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్పై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చర్యలకు ఉపక్రమించారు.
వరంగల్ నగరంలోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ కూల్చివేతపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇటీవల కార్మికులకు సంబంధించి న స్థలాన్ని కబ్జా చేసి అందులో ప్రైవేట్ కాంప్లెక్స్కు భూమిపూజ చేసిన విషయమై ‘నమస్తే తెలం
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోపాటు కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ట్రస్టు పేరుతో ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడుతున్నది. వరంగల్ నగరంలోని శివనగర్లో గుట్టు చప్పుడు కాకుండా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నది.
‘అన్యాయంగా డీజిల్ స్కాంలో ఇరికించారు. మానసిక వేదనకు గురిచేశారు. చివరికి ఊపిరి తీశారు’.. అంటూ డీజిల్ స్కాం లో రెండేళ్ల క్రితం సస్పెండ్కు గురైన కనకం రఘు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం గుండెపోటుతో మృ�
పరిచయమే ప్రాణం మీదికి తెచ్చింది. రూ.ఐదు లక్షలు ఇవ్వనందుకు దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు.
ప్రజాప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి నిర్వహించిన విజయోత్సవ సభ వెలవెలబోయింది.
అక్క పదో తరగతి అయిపోగానే వరంగల్లోని పింగళి మహిళా కళాశాలలో ఇంటర్లో చేరింది. నాన్న వైపుగానీ అమ్మ వైపుగానీ అప్పటికి మా కజిన్స్లో ఎవరూ.. పదో తరగతికి మించి చదవలేదు. మా చదువుల కోసం అమ్మా, నాన్నా.. మరీ ముఖ్యంగా �
ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి సోమవార�