Congress Party | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వరంగల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సభకు ముగ్గురు
‘పాలనాధికారం దుర్వినియోగం చేసే/ గుండాలకు నేను ద్రోహినే/ అన్యాయాన్నెదిరించడం/ నా జన్మహక్కు నా విధి’ అన్న కాళోజీని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం ఇది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వాన్ని చాటే ని�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్పై బుధవారం నిర్వహించే అవిశ్వాస సమావేశానికి పోలీసులు సహకరించాలని ఆ సంఘం డైరెక్టర్లు మంగళవారం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశార�
Harish Rao | ఈ ఏడాదికి గానూ ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.
దళితబిడ్డలు తమకు రావాల్సిన దళితబంధు రెండో విడుత ఆర్థికసాయం అడుగడమే పాపమవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గానికి కాదు, జిల్లాకు ఏ వీఐపీ వచ్చినా ప్రభుత్వం నిర్బంధం మోపుతున్నది. చివరకు పొరుగున ఉన్న వరంగల్
కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిం ది. తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయు డు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ఎయ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురవి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని శివారు తాట్యా తండా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్ల క్యాబిన్లో ఇరుక్కు�
వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో రోజురోజుకు ఉచిత సేవలు కనుమరుగవుతున్నాయని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్కింగ్ ఇచ్చారు. నిరంతరం పార్టీ శ్రేణులపై రాజకీయ ఒత్తిడి తీసుక�