Warangal | రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల పనితీరు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజల చావుకొచ్చినట్లయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట
ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకెళ్లాలని పరితపించిన ‘షేక్ సాధిక్ అలీ’ పుస్తకాలను తోపుడు బండిపై కూడా అమ్మవచ్చునని నిరూపించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా తోపుడు బండిపై పుస్తకాలమ్మిన సాధిక్ 2024, నవం�
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో(Bhadrakali Temple) నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్ రైట్ ప్లేస్' సర్టిఫికెట్ను( Eat Right Place Certificate) ప్రదానం చేసింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పెరుగుదల నమోదవుతున్నదని తెలంగాణ కాలుష్య నియం�
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. ఆదివారం హనుమకొండ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి స్వాగతం
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు.
వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో నరకాసురవధను ఘ నంగా నిర్వహించారు. 58 అడుగుల భారీ ప్రతిమను పటాకులతో దహ నం చేయగా, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అంతకుముందు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు. సూది, మందు ఉంటే వైద్యుడు ఉండడు అన్నచందంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన గవర్న�
కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలన గాడిలో పడుతుందా? వర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇన్చార్జిల తీరుతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది
ఆడపిల్ల పుడితే కుటుంబంతో అసంతృప్తిగా ఉండే ఈ రోజుల్లో అదే ఆడబిడ్డ బారసాలను అంగరంగ వైభవంగా వినూత్న రీతిలో చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు (Cotton Procurement) వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్�
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వరంగల్లోని కాకతీ�
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో (Warangal agricultural market)పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళనకు(Concern) దిగారు. మార్కెట్లోని ఖరీదుదారులు పత్తికి తక్కువ ధర నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.