Journalist Arrest | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది.
సంక్రాంతి పండుగకు సొంతూరి రావాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సరిపడా రైళ్లు లేక.. ఉన్న బస్సులు సరిపోక ప్రయాణికులు అనేక పాట్లు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఒకవైపు రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో చ
అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతిని ధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున�
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్లో డీఎడ్ పూర్తిచేశాడు.
కొత్తగా నిర్మించే బైపాస్ రోడ్డులో భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఓ రైతు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అ�
నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే సంబురాలు జోరందుకోగా బుధవారం ఎక్కడికక్కడ కేక్లు కట్ చేసి చిన్నపెద్దా ఆడిపాడారు.
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం.. బాలుడికి శాపంగా మారింది. దవాఖాన యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను నియమించుకొని ప్యాకేజీల పేరుతో ఒప్పందం కుదుర్చుకొని అనుభవం లేని డాక్టర్లతో అపరేషన్�
జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన చర్చిల్లో క్రిస్టియన్లతో కలిసి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రార్థనలు చేశారు. నర్సంపేట పట్టణంలోని క�