Warangal | బస్సులో సీట్లు ఇవ్వడం లేదని దివ్యాంగులు వినూత్న నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం వారు చీరలు కట్టుకొని ఆందోళన చేశారు.
Warangal | అమ్మాయి కోసం ఓ యువకుడు తల పగలకొట్టుకున్న సంఘటన వరంగల్(Warangal) జిల్లాలో కలకలం రేపింది. చికిత్స నిమిత్తం యువకుడిని పోలీసులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.
ఇక్కడ చెరువులో గుంపులు గుంపులుగా చేరి చేపల కోసం కొంగలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాధారణంగా ఎప్పుడూ ఇక్కడ తిరుగాడే కొంగలతో పాటు ఈ సీజన్లో మాత్రమే అరుదుగా కనిపించే సైబీరియన్ వంటి సుదూర ప్రాంత పక్
Congress Party | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వరంగల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సభకు ముగ్గురు
‘పాలనాధికారం దుర్వినియోగం చేసే/ గుండాలకు నేను ద్రోహినే/ అన్యాయాన్నెదిరించడం/ నా జన్మహక్కు నా విధి’ అన్న కాళోజీని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం ఇది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వాన్ని చాటే ని�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్పై బుధవారం నిర్వహించే అవిశ్వాస సమావేశానికి పోలీసులు సహకరించాలని ఆ సంఘం డైరెక్టర్లు మంగళవారం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశార�
Harish Rao | ఈ ఏడాదికి గానూ ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.