వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది.
Warangal | రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ గుండాల(Congress goons) దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్(Warangal) జిల్లా రాయపర్తి మండలంలోని బురహాన్ పల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ (Former Sarpanch murdered) సూదుల దేవేందర్ రావురాత్రి తన ఇంట్�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజా నిర్ణయంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే ప్రాధాన్యత ఉండటంలేదని ఇన్ని రోజులు అసంతృప్తితో ఉన్న వీరు ఇప్పుడు జిల్లా�
వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లో త్వరలో దుస్తుల తయారీని ప్రారంభించనున్నట్లు యంగ్వన్ కంపెనీ చైర్మన్ కిహాక్ సంగ్ తెలిపారు.
Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి - హిసార్ మధ్య ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి సెప్టెంబర్ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో నడుస్త�
స్మార్ట్సిటీ మిషన్ను 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వచ్చి వరంగల్ నగర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఆయన పర్యటనతో నగరానికి ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య�
విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఆ మేరకు అభివృద్ధి చెందిందని తెలిపారు.