ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు.
Warangal | కాంగ్రెస్ పాలనలో తాగు నీటి కోసం( Drinking water) మహిళలు మైళ్ల దూరం ప్రయాణించి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఆందోళన చేప�
పూల జాతరకు వేళైంది. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ అని భక్తి పారవశ్యంతో ఆడపడుచులు పూలను పూజించే సంప్రదాయ పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక.
‘పోలీసులను చూస్తే దొంగలు, రౌడీలు భయపడాలి కానీ.. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అధికారం అండతో రెచ్చిపోతున్న రౌడీలు, మాజీ రౌడీషీటర్లు ఏది చెబితే అదే శాసనం అన్నట్టు కొందరు ఖాకీలు జీ హుజూర్ అ�
వరంగల్లో ప్రతిపక్ష నాయకుడిపై గూండాలతో దాడి చేయించడం ఇదే మొదటిసారి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు విమర్శనాత్మకంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే నాయి�
Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా
రామప్ప ఆలయం అనగానే గుర్చుకొచ్చేది ఓరుగల్లు.. అనేక పర్యాటక ప్రాంతాలతో అలరారుతూ విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ ‘కాకతీయ సామాజ్య్రం’లో రామప్ప ఆలయానికే కాదు, దాని దరిదాపులో ఉన్న రామప్ప చెరువు, లక్నవ
ఉత్కర్ష-2024లో భాగంగా కేఎంసీలో మంగళవారం నాలుగో రోజూ కార్నివాల్ నైట్ సంబురంగా సాగింది. ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో రక్తదాన శిబిరంతో మొదలై సాయంత్రం ఎన్ఆర్ఐ భవన్లో ఫుడ్ ఫెస్టివల్, మ్యూజికల్ బ్యాండ్, స
Warangal | పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కరెంట్, సాగు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ రైతులు నేడు రుణమాఫీ కోసం(Loan waiver) ధర్నాలు, రాస్తారోకోలు చేయాల�
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మరోసారి నిధుల వేటలో పడింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని విలువైన భూముల అమ్మకంతో నిధులు పోగేసుకుంటున్నది. ఇదే క్రమంలో ఓ సిటీలోని మిగిలిన �
అతి త్వర లో వరంగల్లో పర్యటిస్తానని, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
డాన్గా ఎదగాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచే స్తూ.. కారణం లేకుండా దాడులకు తెగబడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిల్స్కాలనీ పీఎస్లో వరంగల్ ఏసీపీ నందిరాం నిందితుల వివరాలు వెల్లడించా �
వరంగల్ నగరంలో నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో �
నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. డప్పుచప్పుళ్లు, ఆడబిడ్డల కోలాటాలు, యువతీయువకుల కేరింతల నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పల�