వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.
గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో డాక్టర్ విలియం కేరీ 264వ జయంతిని పురస్కరించుకుని విశాల్, రూత్ మంగల్వాడి రాసిన ఆధునిక భారత పితామడు ‘విలియం కేరీ’ అనే పుస్తకం నుంచి క్విజ్ పోటీలు ని�
కాజీపేట, జూలై18 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం కాజీపేటకు రానున్న తరుణంలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు, కొత్త రైళ్లు, అదనపు ప్లాట్ఫారాలు, పలు అభివృద్ధి పనులు, మ
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతు�
మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తాపీగా నీడలో కూర్చుంటే.. విద్యార్థులను మాత్రం ఎండలో చాలాసేపు అలాగే నిల్చోబెట్టారు. దీంతో విద్యార్థులు �
మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
వరంగల్ జిల్లాలో టైక్వాండో వ్యవస్థాపకుడు, మార్గదర్శకుడు దివంగత సారంగపాణి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ టైక్వాండో క్రీడాకారులు కలిసి వచ్చారు. కుటుంబం ఎ�
తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీ, స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింప చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట రాములు అన్నారు.
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువ దంత వైద్యురాలు ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి కాకతీయ వింటేజ్కాలనీలో వెలుగుచూసింది. హసన్పర్తి సీఐ చేరాలు కథనం మేరకు..
వరంగల్ నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటుగా పాన్షాపులు, కిరాణ షాపులు, బార్ షాపులు, ఇండ్లతో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి మట్టెవాడ పోలీసులు ఆరెస్ట్ చేశారు.
కళా రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి సమగ్ర సాంస్కృతిక విధానం అమలు చేసి కళాకారులకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్యమండలి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర విజయ్ కుమా�
భారత స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజుల్లో తెలంగాణలో పత్రికలు నిర్వహించిన పాత్ర అనుపమానమైనది. ‘అక్షరరూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న కాళోజీ మాట పత్రికలు, ప్రజాస్వామ్య మనుగడకు ఆధారమ�