వరంగల్ ‘ఎంజీఎంలో డెడ్బాడీ కథ’లో కొత్త కోణం వెలుగుచూసింది. తమది కాని మృతదేహం ఇచ్చారంటూ తిరిగి మార్చురీకి పంపడం శుక్రవారం కలకలం రేపగా అసలు వ్యక్తి(కుమారస్వామి) బతికే ఉన్నాడని అది కూడా ఎంజీఎంలోనే ఉన్నాడ�
యూరియా కోసం నల్లబెల్లి మండల (Nallabelly) కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం 6 గంటలకు పీఏసీఎస్ కార�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో ప
Warangal | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్షిప్ గేమ్స్కు(World Para Championship Games) శుక్రవారం ఎంపికైంది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికిర గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు మాస్కులు, హెల్మెట్ ధరించి ఓ ఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి రూ.02. 32 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లినట్లు �
నిధులు లేవు, అప్పులు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది జరిగిందనడం విడ్డూర�
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 7, 8, 9 తేదీలలో నిర్వహించిన మూడు రోజుల ‘ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్’ శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్ట�
General strike | నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చ�