రాష్ట్రస్థాయిలో దవాఖానకు మొదటిస్థానం ఎక్కువ యూనిట్లు సేకరించినందుకు అవార్డు యువ నేతాజీ ఫౌండేషన్కూ బహుమతి వరంగల్ చౌరస్తా, జూన్ 18 : రక్త సేకరణలో వరంగల్ ఎంజీఎం దవాఖాన బ్లడ్ బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమ
సీఐ సత్యనారాయణ తొర్రూరు, జూన్18 : ప్రభుత్వం రోజుకో నోటిపికేషన్ జారీ చేస్తున్నది.. మీరు కన్న కలలు సాకారం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం.. కష్టపడి చదివి కొలువులు సాధించాలి’ అని తొర్రూరు సీఐ సత్యనారాయణ ఉద్యోగా
పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ శశాంక మహబూబాబాద్ రూరల్,జూన్ 18 : గ్రామ ప్రజలు తమ పిల్లల పోషణ, చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శశ�
ఆరో వార్డును రూ.41 లక్షలతో అభివృద్ధి చేశా త్వరలో మరిన్ని నిధులు కేటాయిస్తా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణాల అభివృద్ధి త్వరలో రెండు వేల మందికి ‘డబుల్’ ఇళ్లు ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆశీర్వదించాలి ఆరో
సంక్షేమ పథకాల అమలు సజావుగా సాగాలి కలెక్టర్ బీ గోపి కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం గిర్మాజీపేట, జూన్ 18 : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణ మంజూరులో సంబంధిత బ్యాంకు అధికారులు ఎలాంటి జాప్యం చేయొ�
మండలంలోని పల్లార్గూడ సర్పంచ్ కక్కెర్ల కుమారస్వామి గ్రామంలో ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరుపై సుకన్య సమృద్ధి యోజన కింద రూ. 2వేలు ఇస్తానని గత గ్రామసభలో ప్రకటించారు.
: సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీముకు నిరసనగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై దాడిచేసిన ఘటనలో రైల్వే పోలీసు కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేశ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ము�
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�
దేవరుప్పులకు చెందిన ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్రెడ్డి రూపొందించిన శిల్పాలతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబ�
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్థెరిస�
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కా