ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి క్వింటాల్కు రూ.44వేలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు పోచమ్మమైదాన్, మార్చి 17 : వరంగల్ ఎనుమాముల వ్యవసా య మార్కెట్లో గురువారం ఎర్ర బంగారం(మిర్చి) ఆల్టైం రికార్డు ధర పలిక
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ స్టడీ టూర్కు వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మహారాష్ట్రలో ఈనెల 18,19,20 తేదీల్లో పర్యటించనున్నారు. నూతన సాగు విధానాలు, సాంకేతిక పద
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో ముందడుగు పడిందని, త్వరలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో క�
వరంగల్ : ఎర్ర బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దేశి రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 44,000 నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల�
కాశీబుగ్గ, మార్చి 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం క్వింటాల్కు రూ.10,235 ఉండగా బుధవారం 10,310 పలికింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన
Warangal | వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి ఖోఖో(మహిళా) పోటీలు నిర్వహిస్తున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఈ నెల 17నుంచి 20 వరకు జరిగే క్రీడాపండుగపై విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో మంగళవారం ప
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తెల్లబంగారం రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10, 235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని జఫర్ గఢ్ గ్రామానికి చెందిన జింటబోయిన ప్
వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసి�
పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలువాలని కలెక్టర్ గోపి సూచించారు. మంగళవారం జక్కలొద్ది సమీపంలోని బిర్లా ఓపెన్మైండ్స్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష లపై ప్రధాన�
ప్రపంచంలోనే అతి పురాతన కట్టడాల్లో ఒకటైన.. కాంబోడియా దేశంలోని అత్యంత ప్రాచీన అంగ్కోర్వాట్ దేవాలయాన్ని పోలి ఉన్న మన దేవునిగుట్ట జాతరకు ముస్తాబైంది. ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై పు�
వరంగల్లోని జక్కలొద్ది వివాదాస్పద భూముల పై సమగ్ర విచారణ చేపడుతామని రాష్ట్ర మున్సిప ల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రక టించారు. జక్కలొద్ది గ్రామంలోని వివాదాస్పద భూములపై మంగళవారం శాసనసభలో వరంగ ల్ త