గూడూరు, జూన్ 6: ఓ కుక్క తరుచూ కరుస్తున్నదని, దాని యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లాలో జరిగింది
ప్రస్తుతం డెలివరీల్లో ఎక్కువశాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొందరు వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో రూ.కోటీ 73లక్షలతో నిర్మాణం పూర్తి రూ.2కోట్ల 60లక్షలతో మెడికల్ కళాశాల ప్రహరీ నిర్మాణం నేడు ప్రారంభించనున్నమంత్రి సత్యవతిరాథోడ్ ములుగు, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలోని డ�
ములుగు డీఈవో పాణిని జిల్లా కేంద్రంలో కరప్రత్రాలు ఆవిష్కరణ ఇంటింటికి తిరిగి ఉపాధ్యాయుల ప్రచారం సర్కారు బడుల్లో చేర్పించాలని అవగాహన ములుగు రూరల్, జూన్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో విద్యా
తొలి రోజు నాలుగు డివిజన్లలో శ్రీకారం 11, 29 డివిజన్లలో ప్రారంభించిన చీఫ్ విప్, మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య 28లో మేయర్, 25వ డివిజన్లో అధికారులు.. మెరుగైన జీవన విధానానికి పునాది పట్టణ ప్రగతి ప్రజల భాగ�
పేదలకు అండగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పరకాల, జూన్ 3: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శ
ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలి జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ కలెక్టర్ ఆర్జీ హన్మంతుతో కలిసి విశ్వనాథకాలనీలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం భీమదేవరపల్లి, జూన్ 3 : పల్లెప్రగత
2018 నుంచి పల్లెల రూపురేఖలే మారాయి ఇతర రాష్ర్టాలు ఆశ్చర్యపడుతున్నాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనుల అమలు తెలంగాణ సాధించిన వ్యక్తే సీఎం కావడం మన అదృష్టం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి �
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలి గ్రామాల పర్యటనలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య పాలకుర్తి రూరల్, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన�
పరిశుభ్రంగా పల్లెలు, పట్టణాలు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి పట్టణ అభివృద్ధికి రూ.10లక్షలు కేటాయిస్తా.. కాంగ్రెస్ నాయకులవి అర్థం లేని మాటలు ఆ పార్టీ అధికారంలో ఉన్నరాష్ర్టాల్లో రైతులను
డోర్నకల్ నియోజకవర్గంలో వంద మందికి యూనిట్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ లబ్ధిదారుల్లో ఆనందహేల ఈ పథకం దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే రెడ్యా మరిపెడ, జూన్2 : మరిపెడ మండల కే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సెమీ హైస్పీడ్ రైలు నెట్వర్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. రాజధానితో ద్వితీయ శ్రేణి నగరాలను వేగంగా �
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లక్ష్యాన్ని ముద్దాడిన తెలంగాణ మన పొలాలకు నీళ్లు.. మనోళ్లకు ఉద్యోగాలు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు ప్రతి ఊరిలో అభివృద్ధి జాడలు పరిపాలన చేరువై మారుమూల ప్రాంతాల్లోనూ ప్రగతి వె�