ఖానాపురం సొసైటీని వ్యాపారపరంగా విస్తరించనున్నట్లు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్�
మెప్మా, ఐకేపీల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆర్పీల సమస్య లను పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యే
సూపర్ స్పెషాలిటీ దవాఖానలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. అధునాతన వైద్య పరికరాలు కలిగిన ఈ దవాఖానకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక�
వరంగల్ : జిల్లాలో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి ధర రోజురోజుకి ఎగబాకుతోంది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,235 ధర పలికింది. ప జన�
తొలితెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలలు ఆదివారం జరిగాయి. వర్ధన్నపేట మండలకేంద్రంలో కుమ్మరి కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం నాయకులు నాంపెల్లి వెంకన్న,
వరంగల్ మార్చి 13 : జిల్లాలోని నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలోని చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక
మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాలను ఇతివృత్తాలుగా చేసుకొని ఆయన రచించిన అనేక గేయాలు ఎందరి గుండెలనో తట్టాయి. సినీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి సుమారు పన్నెండేళ్ల ప్రస్థానంలో వెయ్యికి పైగా రాసిన �
ఇన్నాళ్లు మూసి ఉన్న కోచింగ్ సెంటర్లు ‘ఉద్యోగ ప్రకటన’తో మళ్లీ తెరుచుకున్నాయి. కొలువులపై కొండంత ఆశ, ఆత్మవిశ్వాసంతో శిక్షణ కోసం వచ్చి చేరుతున్న యువతతో కేంద్రాలు కళకళలాడుతున్నాయి.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ బ్యాడ్�
వరంగల్లు యాత్ర ఇతివృత్తంగా రాసిన క్రీడాభిరామంలో- కాకతీయ ప్రభువుల మొగసాల మీద గడియారం మోగిన విషయాన్ని పేర్కొన్నారు. ఆనాటి మేటి మాట నేటికీ సాకారమవుతున్నది. నిజాం హయాంలో సుబేదార్ బంగ్లామీద ఠంచన్గా పనిచే�
దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చేలా ఏకంగా 80వేల పోస్టుల భర్తీకి సమాయత్తమైంది. త్వరలోనే వరుస
దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదంపై యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ‘బీసీ అస్తిత్వ సాహిత్యం-సమాలోచన’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును తెలుగు వి
షేర్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్టాప్లు, స్వైపింగ్ మిషన్, 8 సెల్ఫోన్లు, చెక్బుక్, క్రెడిట్కార్�