రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై జపాన్ దేశానికి చెందిన జైకా సంస్థ ప్రతినిధి సర్వే నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాల రైతుల�
ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం మంకీఫుడ్ కోర్టు పరిశీలన వరంగల్, మార్చి 11: స్వచ్ఛ ఆటోలకు వెహ
జిల్లాలో దళితబంధు పథకం తొలివిడుత లబ్ధిదారుల ఎంపిక అమలుపై నియోజకవర్గం వారీగా అవగాహన సదస్సులు ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి బ్యాంకుల్లో లబ్ధిదారుల పేర ఖాతాలు ఓపెన్ యూనిట్ల అందజేతకు ఐదు గ్రౌం�
ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేక
ఉద్యోగ ప్రకటనతో యువత కసరత్తు మొదలుపెట్టింది. తమ కలను సాకారం చేసుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతోంది. రికార్డు స్థాయిలో పోస్టులు భర్తీ కానుండడంతో ప్రిపరేషన్ కోసం ఉద్యోగార్థులు లైబరీల బాటపడుతున్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన సందర్భంలో యువత కోసం నర్సంపేటలో ఉచి త కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర రోజుకో కొత్త శిఖరాన్ని తాకుతున్నది. గురువారం సింగిల్పట్టి మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.42 వేలు పలికింది. ములుగు జిల్లా పంచోత్కులపల్లి గ్రామ
మండలంలోని అశోక్నగర్ ఎస్సీ కాలనీని గురువారం ట్రైనీ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని నోటు చేసుకున్నారు. అనంతరం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రా�
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. భక్తుల కొంగు బంగారమైన స్వామి వారి జాతర ఏటా మార్చిలో జరుగుతుంది. హోలీ పర్వదినం తర్వాత వా�
వరంగల్ : మీకు ఎప్పటికి ఉపాధి కల్పించే రంగాన్ని ఎన్నుకోండి. అందులో మీకు అవగాహన ఉంటేనే పెట్టుబడి పెట్టాలని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పథకం తొలివిడత లబ్ధిదారులకు
వరంగల్ : మిర్చి రైతులకు కాసుల వర్షం కురుస్తున్నది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడు లేనంతగా మిర్చికి భారీ ధర పలుకుతున్నది. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి ధర రోజు రోజుకి పెరిగిపోతున్నది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సింగిల్పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ.41 వేలు పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్కు రూ. 41,000 ధర �
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధర వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగడంతో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ నాయకులు వాడవాడలా పండుగ వాతావరణంలో మహిళలకు క్రీడోత్సవాలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభ�