రేపు దళితబంధు యూనిట్ల పంపిణీ రూ.30.30 కోట్లతో 303 మంజూరు ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల జమ కోరిన యూనిట్లను కొనే పనిలో అధికారులు అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ హాజరు కానున్న మంత్రి ఎర్రబెల్లి, స్థానిక �
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం భక్తుల కోసం సకల సౌకర్యాలు సిద్ధం అందుబాటులో తాగునీరు, వైద్య సేవలు వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు పుష్కరఘాట్ వరకు ఉచితంగా మినీ బస్సు ప్రయాణం పార్కింగ్ కోసం
రూ.15 కోట్లతో అంచనాలు కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి వరంగల్, ఏప్రిల్ 12 : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య చేపట్టిన నగర బాట ఫలితాలు కాలనీల్లో కనిపించనున్నా�
డీఎంహెచ్వో వెంకటరమణ గిర్మాజీపేట, ఏప్రిల్ 12: గర్భిణులకు నార్మల్ డెలివరీలే మేలు అని, శస్త్రచికిత్సలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం ప్రసవాలపై ఓరియంటేషన్, శస్త్ర
చార్బౌళిలోని ఓ ఇంట్లో నిల్వ నిందితుడితోపాటు ఆటో డ్రైవర్ అరెస్ట్ గిర్మాజీపేట, ఏప్రిల్ 12: ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గుట్కాలను నిల్వ చేసిన ఓ ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి �
వరంగల్ : జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం వద్ద ఉన్న ప్రభుత్వ టెక్సో గోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి వే�
గ్రేటర్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు 1.50 కోట్ల రూపాయలతో సత్వర పనులు డివిజన్లలో అద్దె ట్యాంకర్ల వినియోగం పాతకాలం నాటి వాల్వ్ల తొలగింపు లీకేజీలు, బోర్ల మరమ్మతులపై జీడబ్ల్యూఎంసీ దృష్టి గ్రేటర్ వరం�
వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బొంతల కుమారస్వామి, డీసీ తండాకు చెందిన భూక్య శ్
రైతన్నకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతు�
Warangal | వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం ( Warangal-Khammam) జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
అకాల వర్షాలు, చీడపీడలతో కుదేలైన మిర్చి రైతును రికార్డు స్థాయి ధరలు ఆదుకుంటున్నాయి. తొలుత మిర్చికి తామర పురుగు ఆశించింది. పంటలో పురుగు నివారణ చర్యలు చేపడుతున్న సమయంలో పుండుపై కారం చల్లినట్లు వడగండ్ల వాన �
దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా సాగింది. కూలినాలి చేసుకొని బతికే పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీపై వాహనాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.