సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని, పేద వర్గాల తలరాత మార్చేలా ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. దళిత
వరంగల్ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు కౌన్సిలింగ్ న�
వరంగల్ : నగరంలోని మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాననివరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.వరంగల్లోని 37 వ డివిజన్ పరిధిలో ఉన్న గిరిప్రసాద్ నగర్, బుడిగజంగాల కాలనీ, మోయిన్ పుర, ఎం.ఎం నగర్ లల
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా ప్రభుత్వం రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల మహిళలకు ఆర్థికం గా చేయూతనిస్తున్నది. ఈ క్రమంలో ముందుకొచ్చిన మండల మహిళా సమ�
పరకాల నియోజకవర్గంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే క్రికెట్ జోనల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్లోని 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో
గు�
మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన వేసవికాల�
బాస్కెట్బాల్ గేమ్పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, అలాగే పిల్లల్లో ఆట పట్ల ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలో రెండో ఆటగా ప్రాచుర్యం పొందిన బాస్కెట్బాల్ క్రీడను వరంగల్ క్రీడాకారులు ఇష్టంగా ప్రాక
సంప్రదాయ వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా.. సేద్యంలో అత్యంత కీలకంగా మారింది. యూరియా లేకుంటే పంట పొలాలకు ప్రాణం లేనట్లే.. యూరియా కోసం గతంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగి పలువురు రైతులు చనిపోయిన ఘట
గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని మూడో వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం�
టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని గురువారం యాకుబ్పురాలోని �
వరంగల్ : మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా..ధరలు పెరగడంతో రైతులు సంతోషిస్తున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి రికార్డు స�
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం జిల్లాలోని శివాలయాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పూజలు చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి, భక్తమార్కండేయ �