సర్కారు బడులను బాగు చేసుకుంటే భవిష్యత్తు తరాలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేసినట్లవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు త�
అగరుబత్తి వెలిగించి.. తాళం వేసి..బయట దైవదర్శనానికి వెళ్లిన యజమాని మంటలు అంటుకుని బట్టలు దగ్ధం రూ.10లక్షల వరకు నష్టం కాశీబుగ్గ, మార్చి 1 : నగరంలోని కాశీబుగ్గ మార్కెట్రోడ్డులో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జ�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ గిర్మాజీపేటలోని శివాంజనేయ ఆలయంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
గ్రామాల అభివృద్ధే తెలంగాణ సర్కారు ప్రధాన ధ్యేయమని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 5 లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఏడో వార్డుల�
నిరుపేదల కోసం నర్సంపేట నియోజకవర్గానికి అదనంగా 635 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
వరంగల్ : విద్య, వైద్యం ఎక్కడైతే సమృద్ధిగా అందుతుందో అక్కడ అభివృద్ధి త్వరగా జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, �
బ్యాంకు లింకేజీ ద్వారా ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది. తిరిగి రెగ్యులర్గా చెల్లిస్తున్న ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణం పొందడానికి
విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతున్న కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి దేవాలయం దేశాయిపేట సాయిధామ్ ఆవరణలోని గుట్టపై పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు నేటి నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం జి
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల అరెస్ట్ రూ.5.50 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీ వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్�
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
వరంగల్ : అంతా బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంథిని, రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐదేళ్ల లోపు పిల్లలకు ప�