నీర్మాలలో 50 ఎకరాల్లో పత్తి తొలకరి జల్లులకు మొలకెత్తనున్న గింజలు ముందస్తుగానే నాటుతున్న రైతులు గులాబీ రంగు పురుగు నివారణపై దృష్టి దేవరుప్పుల, మే 27: మండలంలోని నీర్మాల గ్రామంలో అప్పుడే పత్తి విత్తనాలు నాటడ
జిల్లాలోని 126 జీపీల్లో స్థలాల గుర్తింపు ఈజీఎస్ నిధులతో అభివృద్ధికి ప్రణాళికలు మైదానాల చుట్టూ నీడనిచ్చే మొక్కల పెంపకం జూన్ 2న మండలానికి రెండు ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం గ్రామ
త్వరలోనే ఎనుమాముల మార్కెట్లో పోలీసుస్టేషన్ ఏర్పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వరంగల్ సీపీ తరుణ్జోషితో కలిసి రైతు విశ్రాంతి గృహ పరిశీలన కాశీబుగ్గ, మే 27: ఆసియా ఖండంలోని అతిపెద్దదైన వరంగల్ ఎను
నగరవాసులను కట్టిపడేస్తున్న హరితదారులు తోరణం కట్టినట్టు దారి పొడవునా ఉన్న పచ్చని చెట్ల వరుస నగరవాసుల్ని కట్టిపడేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం, ఆహ్లాదం
ఆటపై బాలికల్లో పెరుగుతున్న ఆసక్తి వేసవి శిక్షణ శిబిరాల్లో జోరుగా నెట్ ప్రాక్టీస్ గ్రౌండ్లో బ్యాటింగ్తో లిటిల్స్ సందడి ఉదయం, సాయంత్రం ప్లేయర్స్తో జేఎన్ఎస్ కళకళ హనుమకొండ చౌరస్తా, మే 27 : ప్రపంచ వ్య�
Restarent | వరంగల్ చౌరస్తాలోని ఓ రెస్టారెంట్లో (Restarent) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మను ఫుడ్ రెస్టారెంట్లో శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్నాయి.
హైదరాబాద్ : హైదరాబాద్, మే 26 : వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తు�
పర్వతగిరి ; ఉపాధి కూలీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడ్డపార పట్టారు. మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం శివారు నల్లగుంటతండాలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. వా�
వరంగల్ : దళితుల సాధికారిత కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దఫాలో మంజూరైన 53 దళితబంధు యూనిట్లను �
వరంగల్ : ఆయన జనాన్ని చూస్తే..మంత్రిని అనే విషయాన్ని కూడా మరచిపోతారు. జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. వాళ్లతో మమేకం అయిపోతారు. అతడే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తను స�
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది స్విమ్మింగ్తో కూల్ అవుతున్నారు. ఈత వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. స్విమ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శరీర అలసట తగ్గుతుంది.
Accident | వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీక
Warangal | బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�