ప్రస్తుత యాసంగి వడ్లను కొనబోమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైఖరిని ఎండగట్టింది. తెలంగాణ రైతుల నుంచి యాసంగి వడ్లను కొని �
పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారు
వరంగల్ : రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ఓ వరంలో మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ, సంగెం మండల
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ సాధన కోసం బుధవారం బయ్యా రం బస్టాండ్ సెంటర్లో
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జీడబ్ల్యూఎంసీ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఇప్పుడు ముక్కుపిండి 25 రెట్ల ఆస్తి పన్ను ఫెనాల
వ్యవసాయం బావుల మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు బిగిస్తే రైతులు ఉచిత కరంటు సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని నర్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేవుడిచ్చిన వరమని కలెక్టర్ గోపి అన్నారు. సంగెం, గీసుగొండ గ్రామాల దళితబంధు లబ్ధిదారులకు బుధవారం సంగెం ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సం�
యువతిపై సామూహిక లైంగిక దాడి చేయడంతో బాధితురా లు ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మహ బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆ�
కురవి, ఫిబ్రవరి 23: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి లింగ్యానాయక్ ఇటీవల మృతి చెందగా, పలువురు ప్రముఖులు బుధ వారం మంత్రిని పరామర్శించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి �
పేదల ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఐదుగురికి బుధవారం ఎమ్మెల్యే హనుమకొండలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశా�
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గార మండలాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. అక్కడి పలు గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ విద్యు
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’, ‘మనబస్తీ - మనబడి’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆ