‘మన ఊరు-మన బడి’కి 11 పాఠశాలల ఎంపిక మారనున్న ఏటూరునాగారం మండల స్కూళ్ల రూపురేఖలు తొలిసారిగా డైనింగ్ హాల్స్ త్వరలోనే ప్రారంభం కానున్న పనులు మారుమూల ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఆంగ్ల విద్య ఏటూరునాగార�
సింగరేణిలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం 25 రోజుల పాటు నిర్వహణ 11 ఏరియాలకు రూ.9.37 లక్షలు కేటాయింపు 51 మంది క్రీడా కోచ్ల నియామకం తర్ఫీదు తీసుకుంటున్న 1225 మంది పిల్లలు భూపాలపల్లి, మే 13 : పిల్లలను ఆటల వై�
కొనసాగుతున్న మల్లూరు హేమాచలుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు అమ్మవారికి అభిషేకాలు, పూజలు స్వామి వారిని దర్శించుకున్న భక్తులు నేడు ధ్వజారోహణం మంగపేట మే13: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరు కల్
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్మిశ్రా ‘మన ఊరు-మన బడి’పై అధికారులతో సమావేశం విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి కలెక్టర్ భవేశ్
ఇంటి యజమానికి ఈ-ప్రాపర్టీ కార్డు పైలట్ ప్రాజెక్టు కింద తొలి గ్రామంగా స్టేషన్ఘన్పూర్ ఎంపిక డ్రోన్, ఉపగ్రహాలతో స్థలాలపై సర్వే హద్దులు, విస్తీర్ణం అంతర్జాలంలో .. స్టేషన్ఘన్పూర్లోని ఇంటి యజమానులకు �
మెడికల్ కళాశాల ఫస్ట్ బ్యాచ్లో చదివిస్త్తా ఉర్దూ ఘర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ చౌరస్తా, మే 13 : జనగామలో మెడికల్ కాలేజీ మంజూరుతో తన కల నేరవేరిందని ఎమ్మెల్యే ముత్తిరెడ
కేంద్రం చేతులెత్తేసినా రైతుల కోసం పెద్దమనసు చేసుకొని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల బాధ్యత తీసుకోవడం సాహసోసపేత నిర్ణయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న
గ్రామాల అభివృద్ధి పనులు, ఖర్చులు తదితర వివరాలు తెలుసుకోవడం ఇక సులభం. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్తో గ్రామపంచాయతీల ఆర్థిక లావాదేవీలను పరీక్షించ�
వరంగల్ : భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దివంగత బొమ్మల కట్టయ్య ప్రథమ వర్ధంతి (పుణ్యాను మోదన) కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
వరంగల్ : జర్మనీలోని నదిలో గల్లంతైన సాప్ట్వేర్ ఇంజినీర్ కడారి అఖిల్ కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పరామర్శించారు. వరంగల్ నగరం కరీమాబాద్లో నివాసముంటున్న అఖిల్ తల
హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనారెడ్డి చెరువు శాశ్వత మరమ్మతులకు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో 70శాతం సాధారణ ప్రసవాలే చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం ప్రారంభోత�
ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా
వరంగల్లో ప్రతిష్ఠాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరుగుతుండటం తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మెగా పార్కుతో బహుళ లాభాలున్నాయ