ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉర్సులోని ఆర్యసమాజంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి-భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ మంత్రి గుడమెల
మేడారం మహాజాతర గడియలు సమీపించాయి. అపురూప ఘట్టం ఆవిష్కృతానికి మరికొన్ని గంటలే మిగిలిఉన్నాయి. వనంబాట పట్టిన భక్తజనం తల్లుల రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరా�
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రజా బాంధవుడని, తెలంగాణ ప్రజల కండ్లలో ఆనందం చూడడం కోసమే కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్�
వరంగల్, ఫిబ్రవరి 14 : లక్ష్యాన్ని మించి రెట్టింపుగా లీడ్ బ్యాంక్ రుణాలు అందజేయడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 �
వరంగల్: మిర్చి రైతుల పంట పండింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో దేశి మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ రూ. 27 వేలతో రికార్డ్ సృష్టించింది. కాగా, మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ ఈ ధర నమోదు కాలేదని వ�
గ్రామాలు, పట్టణాల్లో అమలుకు ప్రణాళికలు ఇకపై మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పక్కాగా అమలు మొదటి దశలో అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో.. ఇప్పటికే స్కూళ్లను గుర్తించే ప్రక్రియ షురూ పనుల పర్యవేక్షణకు మండలా�
ఇటీవల డివిజన్లో వడగండ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్తేజ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి జడ్పీఎస్ఎస్, అక్కల్చెడ ఎంపీపీఎస్, జీడిగడ్డతండా ఎంపీపీఎస�
వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్లో ఆర్టీసీ హనుమకొండ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ పాయింట్ నుంచి 360 బస్సులను మేడారం జాతరకు నడుపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు తెలిపారు.
గన్ మిస్ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందా డు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి కొమురమ్మ, వెంకటయ్యల కుమారుడు సంతోష్యాదవ్(32) టీఎస్పీఎస్ 6వ బెటాలియన్లో
ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, వేము ల ప్రశాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, �