అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సంగెం/ఖానాపురం, మే 5: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ జీ సునీల్రెడ్డి తెలిపారు. సంగెం ప్రభు�
వేగం పుంజుకున్న పరిశ్రమల నిర్మాణం ముమ్మరంగా బీటీ రోడ్ల పనులు 7న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన గీసుగొండ, మే 5: మండలంలోని శాయంపేటలో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు చకచకా సాగ
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్మికులకు అవగాహన మే నెల కార్మిక చైతన్య మాసోత్సవంగా నిర్వహణ 31న నగరంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు హనుమకొండ, మే 5: కా
ఏడాది క్రితం ఒప్పందం చేసుకొన్నట్టుగా కిటెక్స్ సంస్థ రాష్ట్రంలో అడుగుపెడుతున్నది. శనివారం వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కిటెక్స్ యూనిట్కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు �
జిల్లాకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి నూతన శోభను సంతరించుకోనున్న పర్యాటక కేంద్రాలు సౌండ్ అండ్ లైట్స్ షో ఆధునీకరణ గోవిందరాజుల గుట్ట అభివృద్ధికి రూ.15 కోట్లతో ప్రణాళికలు అన్నారం షరీఫ్ దర్గా సరస్సులో �
రూపాంతరం చెందనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మహానగరంగా అవతరించనున్న పార్కు ప్రాంతం రూ. 300 కోట్లతో మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులు బాధపడొద్దు అన్నదాతలకు పార్కు స్థ
హైదరాబాద్ : వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్తో నిరుద్యోగ యువత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 7న పరకాల నియోజకవర్గం చింతలపల్లిలో కైటెక్స్ మెగా ట
పిల్లల బంగారు భవిష్కత్ కోసం చిట్టీలు కట్టిన వారు నిండా మునిగారు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న ఓ చిట్టీ నిర్వాహకుడు సుమారు 600 మందికి రూ. 30కోట్లకు ఎగనామం పెట్టి రాత్రికిరాత్రే పరారయ్యాడు. నగరంలోని 18వ డివిజన�
వరంగల్ : ఈ నెల 7న మంత్రి కేటీ వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ �
వరంగల్ : జిల్లాలో మరో ఘరానా మోసం చోటు చేసుకుంది. వరంగల్ లేబర్కాలనీ టీఆర్టీ కాలనీలో ఒక చిట్టీల నిర్వాహకుడు సుమారు రూ. 30 కోట్లతో ఉడాయించాడు. గత దశాబ్దాకాలంగా కాలనీలో మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీలను నిర్�
వరంగల్, మే 1: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ అలయంలో మంగళవారం నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కర�
జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం దశలవారీగా నాలుగేండ్లలో రైతులకు అందనున్న మొక్కలు నర్సరీకి చేరిన 6 లక్షల మొక్కలు.. జూలై నుంచి కర్షకులకు.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం జిల్లాలో వరుసగా నాలుగేం�
అన్నదాతకు అండగా కేసీఆర్ సర్కారు ఉమ్మడి జిల్లాలో మొదలైన ప్రక్రియ వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే రైతులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బంది పెడుతున్నది. వడ్లను కొనుగో