జనగామ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనం కదిలారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేం�
ఆరోగ్య తెలంగాణే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం, ఎంపీ పసునూరితో కలిసి హనుమకొండ ప్రసూతి వైద్యశాల, వర�
మేడారం మహా జాతర సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో కూడిన ప్రత్యేక ఆహ్వానాన్ని సిద్ధం చేసింది. ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ను తయారు చేసి ఇందు లో కాఫీ టేబుల్ బుక్ , కోయ, గోండ్
వరంగల్ : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అం
ఘనంగా మండమెలిగే పండుగ సమ్మక్క- సారలమ్మ పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు గద్దెలకు అలుకుపూతలు గ్రామ దేవతలకు మొక్కులు గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ధ్వజ స్తంభాల ఏర్పాటు మహా జాతర ప్రారంభమైనట్లు సంకేతం తాడ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు ఇ
స్వరాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరులు, ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తెలంగాణ ప్రధాని విషం కక్కుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ కుట్రలో �
చల్లని తల్లులు సమ్మక్క-సారలమ్మ దీవెనల కోసం భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. బుధవారం మండమెలిగే పండుగ నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి 15 లక్షల మంది తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి,
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, వర్ధన్నపేట ఎమ�
వరంగల్ : సంగెం మండలం ఎల్గూరు రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 398/21 పోల్ వద్ద పని చేస్తున్న రైల్వే సిబ్బంది సాంబయ్య�
Minister Errabelli | ఈ నెల 10వ తేదీన వరంగల్ నగరంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్�
వరంగల్ : ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోపి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జో�
వరంగల్ : ఈ నెల 10న వరంగల్ నగరంలో జరగనున్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల పై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో అధికారుల�