యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల ని నర్సంపేట ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్�
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు. కరీమాబాద్లోని దసరారోడ్డు అభివృద్ధి పనులను గురువారం ఆయన అధికారులతో కలిస
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు
వరంగల్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారం�
వరంగల్ : నగరంలోని కరీమాబాద్, దసరా రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్లు, అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ రోడ్డు పనుల ఆవశ్య
వరంగల్ : తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్
Mla Sudharsan reddy | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరిక మేరకు మంగళవారం నర్సంపేట పట్టణంలోని పురాతన దేవాలయాలను దేవదాయ శాఖ స్థపతి వళ్లి నాయగం, దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున రెడ్డి సందర్శించారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఓ గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
పోచమ్మమైదాన్, జనవరి 31: వరంగల్ నగరంలోని దేశాయిపేట శ్రీరంగనాయకస్వామి ఆలయ ప్రాంగణం లో సోమవారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తూర్పు వైపు ఉన్న తవ్వకాలు చేపట్టారు. బండలు తొలగిస్త�
Crime news | నర్సంపేట పట్టణంలోని ఇటీవలే జరిగిన వైన్ షాపు యజమాని ముత్యం శ్రీను కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. సోమవారం నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు.
ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ఇచ్చారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉద్యోగుల కృషితోనే తెలంగాణకు అవార్డులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి హనుమకొండలో టీజీవో భవన్ ప్రారంభం ‘ముఖ్యమంత్రి కేసీఆర్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిధులు మంజూరు చేయించలేరా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది ఈటలా? తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష వీడాలి రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరిపెడ, జనవర�
ఇష్టారాజ్యంగా షాపుల నిర్వహణ బియ్యం నిల్వల్లో తేడాలు తూకాల్లో డీలర్ల మోసాలు దాడులు చేపట్టని సివిల్ సప్లయ్, తూనికలు, కొలతల శాఖ అధికారులు పోచమ్మమైదాన్, జనవరి 30: వరంగల్ మండలంలోని పలు రేషన్షాపుల్లో అధిక�