జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు వంట గ్యాస్ ధర పెంపు తగదు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కేంద్ర ప్
దళితబంధు పథకం ద్వారా ఎంచుకున్న యూనిట్లలో లాభాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో దళిత బంధు గ్రౌండింగ్ కమిటీ, అలాగే జిల్లా పరిషత్లో ట్రాన�
మనోళ్లిద్దరిని కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించగా వీటిలో రెండు పదవులు వరంగల్ జిల్లాకు దక్కాయి.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, �
4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి కొనసాగుతున్న వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పోటీలు కరీమాబాద్, మార్చి 23 : ఆటలతో ఒత్తిడిని అధిగమించొచ్చని 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్న
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
28న మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి రోజూ 60వేల మంది భక్తులకు అవకాశం ప్రతి ఒక్కరికీ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే క్యూలైన్లోకి.. 25న శివాలయం, 28న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట ప్రారంభోత్సవాలు 28 నుం
కల్యాణలక్ష్మి పథకానికి మూల కారణమైన ఆ కుటుంబంలో ఆడబిడ్డ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పెళ్లి పెద్దగా మారారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వివాహం జరిపిం
వరంగల్ : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మాప్ అప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ