హైదరాబాద్ : తెలంగాణలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు. �
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామ్ రాజ్ విద్యార్హతలకు అనుగుణ
ఎమ్మెల్యే పెద్ది దంపతులు అన్నీ తామై ఓ పేదింటి యువతి పెండ్లి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు క్యాంపు కార్యాలయం వేదిక కాగా, యువతికి చీరెసారె పెట్టి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. చెన్
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్క�
కాకతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వారం రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నది. ఈ ఉత్సవాల్లో కాకతీయుల వారసులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది.
వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్�
అశ్రునయనాల మధ్య రాకేశ్ అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు పలికిన వేలాది మంది ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ఎంజీఎంహెచ్ నుంచి దబీర్పేట దాకా 60కిలో మీటర్లు కొనసాగిన అంతిమయాత్ర ప్రత్యేక వాహనంలో పార్థివదేహం తరల�
చివరి రోజు గ్రామసభల ఏర్పాటు పంచాయతీ సిబ్బందికి ఘన సన్మానం పల్లెల్లో ప్రజాప్రతిధుల పర్యటనలు మారిన గ్రామాల రూపురేఖలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి జేడీఏ ఉషాదయాళ్ నెక్కొండ, జూన్ 18: జిల్లాలో ఈ నెల 3
స్టేషన్ ఘన్పూర్, జూన్ 18 : దేశానికి అన్నం పెట్టే రైతులను, ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న జవానులను మనం ఘనంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటే మోదీ మాత్రం నై జవాన్, నై కిసాన్ నినాదం తీసుకువచ్చా�
రాకేశ్ అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ చౌరస్తా, జూన్ 18: దామెర రాకేశ్ది ముమ్మాటికీ కేంద్రం చేసిన హత్యేనని ప్రజలు భావిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఎంజ�
పోచమ్మమైదాన్, జూన్ 18 : జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ము�