వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం దేశీరకం పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధర తులం దాదాపు రూ.50వేలు ఉ�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లను కొనితీరాలని వరంగల్ జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు మ
Mirchi | మిర్చి (Mirchi) ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది.
సార్వత్రిక సమ్మె రెండోరోజూ కొనసాగింది. మంగళవారం పలు కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. కేంద్రంలోని మోడీ సర్కార్కు వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలు హోరెత్తాయి. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, ఇందుకోసం బడ్జెట్లో రూ.7,300కోట్లు కేటాయించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రాథమిక సహకార సంఘానికి రూ.50 లక్షల 36 వేల నాబార్డు నిధులు మంజూరు కాగా, 500 మెట్రిక్ టన్నుల నిల్వ
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాని వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర�
దేశంలో కష్టజీవుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి వర
వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండలం గోపనపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠమేశ్వర స్వామి-సూరమాంబ దేవి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్�
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకంతో యావత్ తెలంగాణ రైతులు భరోసాగా బతుకుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 31 మంది రైతు కుటుంబాలకు రూ.
వరంగల్ : పత్తి రైతు పంట పండింది. ఈ ఏడాది మార్కెట్లో కాసుల వర్షం కురుస్తున్నది. పత్తికి డిమాండ్ ఏర్పడడంతో శుక్రవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు ధర ఏకంగా ర�
రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిన�
వడ్లు కొనేదాకా కొట్లాడుతాం.. ధాన్యం కోనుగోళ్లపై ఢిల్లీలోనే తేల్చుకుంటాం బీజేపీ నాయకులు డ్రామాలు ఆపాలి విభజన హామీలు అమలు చేయాలి పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ పోరు సన్నాహక సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి ద