ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జిల్లాలో 78,244 ఎకరాల్లో వరి సాగు 1.86 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వరంగల్, ఏప్రిల్ 13(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ
ధాన్యంపై ధైర్యమిచ్చిన సీఎం యాసంగి వడ్లపై రైతులకు అభయం గింజ కూడా పోకుండా కొంటామని భరోసా తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన మద్దతు ధర రూ.1960 చెల్లిస్తామని స్పష్టం రైతుబాంధవుడికి కర్షక నీరాజనం సీఎం కేసీఆర్ చిత
రేపు దళితబంధు యూనిట్ల పంపిణీ రూ.30.30 కోట్లతో 303 మంజూరు ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల జమ కోరిన యూనిట్లను కొనే పనిలో అధికారులు అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ హాజరు కానున్న మంత్రి ఎర్రబెల్లి, స్థానిక �
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం భక్తుల కోసం సకల సౌకర్యాలు సిద్ధం అందుబాటులో తాగునీరు, వైద్య సేవలు వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు పుష్కరఘాట్ వరకు ఉచితంగా మినీ బస్సు ప్రయాణం పార్కింగ్ కోసం
రూ.15 కోట్లతో అంచనాలు కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి వరంగల్, ఏప్రిల్ 12 : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య చేపట్టిన నగర బాట ఫలితాలు కాలనీల్లో కనిపించనున్నా�
డీఎంహెచ్వో వెంకటరమణ గిర్మాజీపేట, ఏప్రిల్ 12: గర్భిణులకు నార్మల్ డెలివరీలే మేలు అని, శస్త్రచికిత్సలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం ప్రసవాలపై ఓరియంటేషన్, శస్త్ర
చార్బౌళిలోని ఓ ఇంట్లో నిల్వ నిందితుడితోపాటు ఆటో డ్రైవర్ అరెస్ట్ గిర్మాజీపేట, ఏప్రిల్ 12: ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గుట్కాలను నిల్వ చేసిన ఓ ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి �
వరంగల్ : జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం వద్ద ఉన్న ప్రభుత్వ టెక్సో గోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి వే�
గ్రేటర్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు 1.50 కోట్ల రూపాయలతో సత్వర పనులు డివిజన్లలో అద్దె ట్యాంకర్ల వినియోగం పాతకాలం నాటి వాల్వ్ల తొలగింపు లీకేజీలు, బోర్ల మరమ్మతులపై జీడబ్ల్యూఎంసీ దృష్టి గ్రేటర్ వరం�
వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బొంతల కుమారస్వామి, డీసీ తండాకు చెందిన భూక్య శ్
రైతన్నకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతు�
Warangal | వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం ( Warangal-Khammam) జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.