Minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్య�
Minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హనుమకొండ, వరంగల్, నర్సంపేటలో రూ.236 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. దేశం గర్వించేలా హైదరాబాద్ స్థాయిలో
150 కోట్ల పనులకు శంకుస్థాపనలు వరంగల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా�
వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. సీఎం కేసీఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అభివృద్�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో రూ. 5 భోజనం క్యాంటీన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్�
వరంగల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో రేపు(బుధవారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ
Cotton price | మార్కెట్లో పత్తి (Cotton price) ధర రోజురోజుకి ఎగబాకుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డుల స్థాయిలో పలుకుతున్నది. సోమవారం ఉదయం పత్తి క్వింటాలు ధర రూ.12,130 పలికింది.
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రాలను పెంచే దిశగా అడుగులు సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి ఆరు లక్షల గన్నీ సంచుల సేకరణకు ఆమోదం ఐదు సెక్టార్ల ద్వారా ధాన్యం రవాణాక�
Kunapuli | జానపద కళారూపాల్లో ‘పటం కథలు’ ప్రత్యేకమైనవి. ఇవి తెలంగాణలో మాత్రమే దర్శనమిస్తాయి. నూలు వస్త్రంపై నకాశి చిత్రాల ద్వారా కుల పురాణాలను చెప్పే కళారూపాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి.. కూనపులి. కూనపులివారు ప�
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమం అమలును అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పి
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 20న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ప్ర
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్తోపాటు వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ ఈనెల 20న మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటు
‘మన ఊరు-మన బడి’తో సర్కారు స్కూళ్లకు మహర్దశ భవిష్యత్లో ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం పోటీ సీఎం కేసీఆర్ తలుచుకుంటే అసాధ్యమనేది లేదు కొండూరు పాఠశాల అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తా రాష్ట్ర పంచాయతీరాజ్ శ�