ఈ నెల 30న నవోదయ పరీక్ష హాజరుకానున్న 6,914 మంది విద్యార్థులు మామునూరు విద్యాలయంలో 80 సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు కరీమాబాద్, ఏప్రిల్ 28 : నవోదయ పరీక్షకు వేళయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 30న
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 27 : పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తుది మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యిందని యూని
ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ల విడుదల ఇప్పటికే పోలీసు కొలువులకు.. నేడు గ్రూప్-1 పోస్టులకు.. తెలంగాణలో తొలిసారిగా 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండడంతో యువతలో ఆనందహేల జాబ్స్ సాధించేందుకు ప్రిపేర్ హనుమకొండ చౌరస్త�
పాలకుర్తి నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల
వరంగల్ : తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువ . సీఎం కేసీఆర్, కేటీఆర్ల కృషితోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీఆర్డీఏ హనుమకొండ
వరంగల్ : కల్యాణ లక్ష్మి, షదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరం వరంగా మారాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఖిలా వరంగల్ మండలాని�
వరంగల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ స
జిల్లాలో 185 కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం యుద్ధప్రాతిపదికన ప్రారంభించేందుకు నిర్ణయం నేడు తొలి సెంటర్ను ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాట్లు చేసిన అధికారులు మద్దతు ధరతో రైతు
ఉద్యోగాల కోసం అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఎమ్మెల్యే చల్లా ప్రత్యేక కృషితో హైదరాబాద్ ఫ్యాకల్టీతో తరగతులు పరకాల, గీసుగొండలో 70 రోజుల శిక్షణ యువతకు మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం భ
రూ.4.40 కోట్ల నిధులు మంజూరు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి జీవో కాపీ అందజేసిన మంత్రి హరీశ్రావు నర్సంపేట, ఏప్రిల్ 23 : తెలంగాణ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గంలో 22 హెల్త్ సబ్ సెంటర్లకు శాశ్వత భవన
వరంగల్లో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన పాకాలకు పూర్వవైభవం తీసుకురావాలి కలెక్టర్ బీ గోపి ఖానాపురం, ఏప్రిల్ 23 : హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా లో 25.92 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శని�
సింగరాజుపల్లిలో పండుగలా డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవం మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా గృహప్రవేశాలు దుర్గమ్మ పండుగ వేళ సొంతింట్లోకి లబ్ధిదారులు పేదలకు అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి ఆయన వల్లే కరువు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు ఆదివారం వెబ్ కౌన్సెలింగ్ జరుగనున్నది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అదనపు మాప్ అప్ నోటిఫికేష
భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమం 10వ రోజు పుష్కరాలకు 60 వేల మంది రాక చివరి రెండు రోజుల్లో భారీగా తరలిరానున్న జనం నదిలో పుణ్యసాన్నాలు.. చిన్నారుల కేరింతలు నదీమాతకు ద్విహారతులు ఇచ్చిన అర్చకులు ఆలయాని