జిల్లాకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి నూతన శోభను సంతరించుకోనున్న పర్యాటక కేంద్రాలు సౌండ్ అండ్ లైట్స్ షో ఆధునీకరణ గోవిందరాజుల గుట్ట అభివృద్ధికి రూ.15 కోట్లతో ప్రణాళికలు అన్నారం షరీఫ్ దర్గా సరస్సులో �
రూపాంతరం చెందనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మహానగరంగా అవతరించనున్న పార్కు ప్రాంతం రూ. 300 కోట్లతో మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులు బాధపడొద్దు అన్నదాతలకు పార్కు స్థ
హైదరాబాద్ : వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్తో నిరుద్యోగ యువత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 7న పరకాల నియోజకవర్గం చింతలపల్లిలో కైటెక్స్ మెగా ట
పిల్లల బంగారు భవిష్కత్ కోసం చిట్టీలు కట్టిన వారు నిండా మునిగారు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న ఓ చిట్టీ నిర్వాహకుడు సుమారు 600 మందికి రూ. 30కోట్లకు ఎగనామం పెట్టి రాత్రికిరాత్రే పరారయ్యాడు. నగరంలోని 18వ డివిజన�
వరంగల్ : ఈ నెల 7న మంత్రి కేటీ వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ �
వరంగల్ : జిల్లాలో మరో ఘరానా మోసం చోటు చేసుకుంది. వరంగల్ లేబర్కాలనీ టీఆర్టీ కాలనీలో ఒక చిట్టీల నిర్వాహకుడు సుమారు రూ. 30 కోట్లతో ఉడాయించాడు. గత దశాబ్దాకాలంగా కాలనీలో మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీలను నిర్�
వరంగల్, మే 1: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ అలయంలో మంగళవారం నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కర�
జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం దశలవారీగా నాలుగేండ్లలో రైతులకు అందనున్న మొక్కలు నర్సరీకి చేరిన 6 లక్షల మొక్కలు.. జూలై నుంచి కర్షకులకు.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం జిల్లాలో వరుసగా నాలుగేం�
అన్నదాతకు అండగా కేసీఆర్ సర్కారు ఉమ్మడి జిల్లాలో మొదలైన ప్రక్రియ వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే రైతులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బంది పెడుతున్నది. వడ్లను కొనుగో
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలి వరంగల్ కలెక్టర్ గోపి ఖిలావరంగల్, ఏప్రిల్ 28: పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే విషయాన్ని విద్యార్థులకు స్పష్టం గా తెల�
నేడు చివరి శుక్రవారం కావడంతో షాపింగ్ కోసం ముస్లింల క్యూ బట్టలు, చెప్పులు, గాజులు తదితర కొనుగోళ్లతో బిజీ గిర్మాజీపేట, ఏప్రిల్ 28: రంజాన్ అంటేనే రక రకాల వస్ర్తాలు, గాజులు, టోపీలు, అలంకార వస్తువులు, తినుబండా�
యజమాని మంచం మీద పెట్టిన రూ.1.50లక్షలు ఉన్న సంచిని లాక్కెళ్లిన శునకం.. పైసల కోసం బాధితుల వెతుకులాట పైసల కోసం బాధితుడి వెతుకులాట దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఆ కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మం చం
యువతకు అండగా వినయ్భాస్కర్ దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన 600 మందికి ట్రైనింగ్తోపాటు భోజనం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న శిక్షణ సద్వినియోగం