ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి చేపట్టే ల్యాండ్ పూలిం గ్ నోటిఫికేషన్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) రద్దు చేసింది. నగరం చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించేందుకు భూ సేకరణ కోసం గతంలో నోటిఫికే�
‘పట్టణప్రగతి’ జోరుగా సాగుతున్నది. పదో రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటిస్తూ, సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ పచ్చదనం, ప
నగరంలో విరాటపర్వం సినిమా టీమ్ ఆదివారం సందడి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆత్మీయ వేడుక ఆదివారం రాత్రి హనుమకొండ సుబేదారిలోని కాలేజీ మైదానంలో జరిగింది. సు
ఓరుగల్లు కోట కొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తీర్చిదిద్దుతోంది. కోటను టూరిజం హబ్గా తయారు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందు
గిర్మాజీపేట: పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి ఇద్దరు కూలీలు సజీవ సమాధి అయ్యారు. వరంగల్ చార్బౌలీకి చెందిన ముజామిల్ షరీఫ్ పాత ఇంటిని కూలీలు బోసు సునీత, సాగర్, కుమార్, జ్యోతి మరిక
వరంగల్ : జిల్లాలోని చార్బౌలిలో శనివారం ఉదయం ఓ పాత భవనం కూల్చి వేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స�
వరంగల్ : పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్ల సీఎం కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
వరంగల్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన
గూడూరు, జూన్ 6: ఓ కుక్క తరుచూ కరుస్తున్నదని, దాని యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లాలో జరిగింది
ప్రస్తుతం డెలివరీల్లో ఎక్కువశాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొందరు వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో రూ.కోటీ 73లక్షలతో నిర్మాణం పూర్తి రూ.2కోట్ల 60లక్షలతో మెడికల్ కళాశాల ప్రహరీ నిర్మాణం నేడు ప్రారంభించనున్నమంత్రి సత్యవతిరాథోడ్ ములుగు, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలోని డ�
ములుగు డీఈవో పాణిని జిల్లా కేంద్రంలో కరప్రత్రాలు ఆవిష్కరణ ఇంటింటికి తిరిగి ఉపాధ్యాయుల ప్రచారం సర్కారు బడుల్లో చేర్పించాలని అవగాహన ములుగు రూరల్, జూన్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో విద్యా
తొలి రోజు నాలుగు డివిజన్లలో శ్రీకారం 11, 29 డివిజన్లలో ప్రారంభించిన చీఫ్ విప్, మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య 28లో మేయర్, 25వ డివిజన్లో అధికారులు.. మెరుగైన జీవన విధానానికి పునాది పట్టణ ప్రగతి ప్రజల భాగ�
పేదలకు అండగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పరకాల, జూన్ 3: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శ
ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలి జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ కలెక్టర్ ఆర్జీ హన్మంతుతో కలిసి విశ్వనాథకాలనీలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం భీమదేవరపల్లి, జూన్ 3 : పల్లెప్రగత