వరంగల్ : సాఫ్ట్ వేర్ రంగంలో వరంగల్కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత అన్ని హంగులు కలిగిన నగరం వరంగల్ అని కేటీఆర్ పే�
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయిండ
minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు
రైతుల అభ్యున్నతి, సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ ఇంటింటికీ ఫలాలు అందిస్తున్నది. రాజకీయాలకు అతీతంగా వాటిని ప్రతి రైతు కుటుంబానికి వ�
వరంగల్, మే 5(నమస్తే తెలంగాణ) : దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రైతు లగ్గొండి వీరస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామ సర్పంచిగా పనిచేశాడు. ఆయన ఏడాది క్రితం చనిపోయాడు. రైతు కావడం వల్ల ఇతని కుటుంబాన
ఒక రైతు కుటుంబానికి కేసీఆర్ సర్కారు సాయం.. రైతుబంధు కింద రూ.4.50లక్షలు, కల్యాణలక్ష్మి ద్వారా రూ.51వేలు త్వరలో రెండో కూతురి పేర అందనున్న లక్షా నూట పదహార్లు కుటుంబానికి అండగా నిలిచిన పథకాలు ఆనందంలో కుటుంబసభ్య�
యూపీఏ హయాంలోనే దేశంలో రైతు ఆత్మహత్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజం మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష హనుమకొండ, మే 5 : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గ�
రైతుల ఆర్థిక అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి 60 నుంచి 70 దళితబంధు యూనిట్లు వారంలో గ్రౌండింగ్ కావాలి లీడ్ బ్యాంక్ సమావేశంలో కలెక్టర్ భవేశ్మిశ్రా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ భూపాలపల్లి టౌన్, మ
సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృష్టి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి టీఆర్ఎస్లో నర్సంపేట మండలం నుంచి 150, చెన్నారావుపేట మండలం నుంచి 40 కుటుంబాల చేరిక గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప
అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సంగెం/ఖానాపురం, మే 5: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ జీ సునీల్రెడ్డి తెలిపారు. సంగెం ప్రభు�
వేగం పుంజుకున్న పరిశ్రమల నిర్మాణం ముమ్మరంగా బీటీ రోడ్ల పనులు 7న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన గీసుగొండ, మే 5: మండలంలోని శాయంపేటలో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు చకచకా సాగ
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్మికులకు అవగాహన మే నెల కార్మిక చైతన్య మాసోత్సవంగా నిర్వహణ 31న నగరంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు హనుమకొండ, మే 5: కా
ఏడాది క్రితం ఒప్పందం చేసుకొన్నట్టుగా కిటెక్స్ సంస్థ రాష్ట్రంలో అడుగుపెడుతున్నది. శనివారం వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కిటెక్స్ యూనిట్కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు �