వరంగల్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఖానాప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది కేవలం రాజకీయ కాంక్ష మాత్రమేనని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మంగళవారం హనుమకొండలో వరంగల్ ఉమ్మడి జిల్�
వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జ�
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ పసికందు కిడ్నాప్నకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. గుర్తు తెలియని ఇద్దరు శిశువును ఎత్తుకువెళ్లగా.. ఇవాళ వరంగల్లో పసికందును గుర్తించారు. అనుమానాస్పదంగా
జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ సమీపంలో తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మ
స్కూళ్ల పునఃప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయం జిల్లాలో తుది దశకు చేరిన అంచనాల తయారీ వేగంగా మన ఊరు-మన బడి తొలి విడుత అభివృద్ధి పనులు 96 స్కూళ్లకు రూ.19.15 కోట్లతో పాలనాపరమైన అనుమతులు పలు పాఠశాలల్లో ఇప్
జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 9,940 మంది విద్యార్థులు విధులు నిర్వర్తించనున్న 600 మంది ఇన్విజిలేటర్లు ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశ కార్యకర్త అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు గిర్మాజీ�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి పోలీసు అధికారులు అవగాహన కల్పించాలి వరంగల్ సీపీ తరుణ్జోషి కమిషనరేట్లో ‘అవేకెన్ వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ సుబేదారి, మే 13: గంజాయి రహిత వరంగల్ కమిషనరేటే లక్ష్యంగ�
స్థలం అందుబాటులో ఉంటే నూతన భవనం కోసం ప్రభుత్వ అనుమతితీసుకుంటాం : కలెక్టర్ గోపీ పదో తరగతి విద్యార్థులతో మాటామంతీ గిర్మాజీపేట, నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలల పరిశీలన పోచమ్మమైదాన్, మే 13 : మన బస్తీ-మన బడి కార్యక
నీటి లభ్యతతో వానాకాలంలో పెరుగనున్న విస్తీర్ణం గతేడాది 2.56 లక్షల ఎకరాల్లో.. ఈ ఏడాది 2.73 లక్షల ఎకరాలకు పెరుగనుందని అంచనా 1.01 లక్షల ఎకరాల్లో వరి, 1.18 లక్షల ఎకరాల్లో పత్తి సాగు దిశగా అడుగులు తగ్గనున్న వరి, మిర్చి పంట �
‘మన ఊరు-మన బడి’కి 11 పాఠశాలల ఎంపిక మారనున్న ఏటూరునాగారం మండల స్కూళ్ల రూపురేఖలు తొలిసారిగా డైనింగ్ హాల్స్ త్వరలోనే ప్రారంభం కానున్న పనులు మారుమూల ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఆంగ్ల విద్య ఏటూరునాగార�
సింగరేణిలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం 25 రోజుల పాటు నిర్వహణ 11 ఏరియాలకు రూ.9.37 లక్షలు కేటాయింపు 51 మంది క్రీడా కోచ్ల నియామకం తర్ఫీదు తీసుకుంటున్న 1225 మంది పిల్లలు భూపాలపల్లి, మే 13 : పిల్లలను ఆటల వై�
కొనసాగుతున్న మల్లూరు హేమాచలుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు అమ్మవారికి అభిషేకాలు, పూజలు స్వామి వారిని దర్శించుకున్న భక్తులు నేడు ధ్వజారోహణం మంగపేట మే13: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరు కల్
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్మిశ్రా ‘మన ఊరు-మన బడి’పై అధికారులతో సమావేశం విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి కలెక్టర్ భవేశ్