వరంగల్ : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అద్భుత ఫలితాలు సాధించామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుస్తున్నాయన్నారు. రూ.2కోట్లతో చేపట్టిన ప�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా క్వింటాల్కు రూ.65 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు.
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్ల్లు ఎస్పీ జె.సురేందర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేం
కాంగ్రెస్లో పార్టీలో మళ్లీ రగడ మెదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు అందరు నాయకులకు సమాచారం ఇవ్వకపోవటం గొడవకు దారి తీసింది. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తక సంఘంలో కాంగ�
వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఇస్రో, డీఆర్డీవో సాంకేతిక సహకారంతో దీన్ని తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రోత్సాహంతో మం�
కల్లిబొల్లి మాటలు.. వంచించే ముచ్చట్లు తప్ప ఓరుగల్లు ప్రజలకు ఏ హామీ ఇచ్చింది లేదు. ఆహా.. ఓహో అంటూ ఆర్భాటం చేయడం తప్ప.. వరంగల్ ప్రజల దశాబ్దాల డిమాండ్లను పట్టించుకున్నది లేదు. అందుకే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఊ�
వరంగల్ బీజేపీ సభ పై, ఆ సభలో మాట్లాడిన బీజేపీ నేతల తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు చిల్లరగా ఉందన్నారు. అబద్ధాలు వల్లించారని, ఈ సభతో బీజేపీ వైఖరి మరోసారి స్పష్�
వరంగల్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా కా�
హైదరాబాద్ : పామాయిల్ సాగులో వరంగల్ జిల్లా రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో పది ఎకరాల్లో 570
ఆ స్ఫూర్తిని రగిలించేందుకే వజ్రోత్సవాలు సమరయోధులను గుర్తుచేసుకోవాల్సిన వేళ బీజేపీ సొంత ప్రయోజనాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్ సర్కారుపై కుల్లు రాజకీయాలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ �
ములుగు హాస్పిటల్ను తనిఖీ చేసిన ఎన్హెచ్ఎం బృందం రోగులకు అందుతున్న వైద్యంపై పరిశీలన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశం ములుగురూరల్, ఆగస్టు 20: ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో కేంద్ర ఆరోగ్యశా�
తల్లీబిడ్డల ఆరోగ్యమే సర్కారు లక్ష్యం గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్’ రాష్ట్రంలో తొలి విడుతలో తొమ్మిది జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఒక్కో కిట్ విలువ రూ.2 వేలు