Kakatiya Dynasty | లక్షన్నర చెరువుల కింద లక్షణంగా పరిఢవిల్లిన నేల. దేశానికే కొత్త నాట్యశాస్త్రాన్ని అందించిన రాజ్యం. పౌరుషాగ్నికి పాలుపోసి ఆత్మగౌరవాన్ని ప్రతి గడపకూ పంచిన ప్రభుత. సకల కళారూపాలను ఆదరించి, ఆశీర్వదిం�
బీజేపీకి మరో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా శని, ఆదివారాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగడానికి ముందే బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ �
వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ�
వరంగల్: జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలం ఆశాలపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మన ఊరు- మ�
అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు. �
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామ్ రాజ్ విద్యార్హతలకు అనుగుణ
ఎమ్మెల్యే పెద్ది దంపతులు అన్నీ తామై ఓ పేదింటి యువతి పెండ్లి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు క్యాంపు కార్యాలయం వేదిక కాగా, యువతికి చీరెసారె పెట్టి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. చెన్
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్క�
కాకతీయ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వారం రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నది. ఈ ఉత్సవాల్లో కాకతీయుల వారసులను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది.
వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్�