వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈఈఎస్ఎల్ ఎల్ఇడి వీధి దీపాల ప్రాజెక్ట్ లైట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించా�
వరంగల్ : ఆగస్టు ఒకటో తారీకు నుంచి కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్షా మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రతి రోజు రాత్రి 10-50 నిమిషాలకు బయలుదేరి.. బల్లార్
వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్ల పరిధిలోని పెగడపల్లి గ్ర�
వరంగల్ : ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి, కూలీల
కరోనా కారణంగా రద్దయిన పుష్పుల్ రైళ్లు మళ్లీ కూతపెట్టాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పలుమార్లు విన్నవించడంతో సోమవారం వరంగల్-సికింద్రాబాద్, విజయవాడ
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్ర�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
వరంగల్ : జిల్లాలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొ�
Minister Errabelli Dayakar Rao | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
ప్రజలను జాగృతం చేసిన కవి సింహం పద్యమే ఆయన పదునైన ఆయుధం తెలుగు సినీ సాహిత్యానికి మకుటం నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి పద్యాన్నే పదునైన ఆయుధంగా చేసుకొని.. తెలంగాణ ప్రజల కన్నీళ్లనే ‘అగ్నిధార’గా మలిచి.. తెలం�
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే ‘కాళేశ్వరం’తో కోటి ఎకరాలకు నీరు 44వేల చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రైతుల వద్ద