ఊరూరా సంబురాలు జరపండి ఉదయం 10గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుక గులాబీశ్రేణులు తరలిరావాలని పిలుపు విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు,జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్�
నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉదయం 9 గంటలకు జాతీయ జెండావిష్కరణ ముఖ్య అతిథిగా హాజరుకానున్న చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ భవన్లో కవి సమ్మేళనం ఏర
అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి పతిరోజూ డ్రైనేజీలు, నాలాలను శుభ్రపరచాలి డివిజన్ల సమస్యలను ప్రత్యేక యాప్లోనమోదు చేయాలి సమీక్షలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య వరంగల్, జూన్ 1 : పట్టణ ప్�
ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి.. ఎరువుల అమ్మకంతో ఆదాయం పెంచాలి అభివృద్ధి పనుల వివరాల ఫ్లెక్సీలను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలి : మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులు, అధికారుల�
ఓటడిగే హక్కు మా పార్టీకే ఉంది రాష్ట్రం ఏర్పాటుకు ముందు..తర్వాత అభివృద్ధిని చూడాలి కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి పథకం దేశానికి దిక్సూచిలా మారింది డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తట్టుపల్లిలో 30 మంద�
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమం దోహదం చేస్తున్నదని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంపై మంగళవారం సన్నాహక సమావేశాన్�
హనుమకొండ, మే 31 : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరుగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూ�
వరంగల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్
అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫ�
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మ�
ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ను రద్దు చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్�
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హనుమకొండ నుంచి ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ నుంచి ఒక్కొక్కరు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్సే లక్ష్యంగా పట్టుదలతో రేయి
సాగు పనుల్లో రైతులు బిజీబిజీ.. వానకాలం సీజన్కు సమాయత్తం రోహిణి కార్తె ప్రవేశించడంతో రైతులు వానకాలం సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో విత్తనాలు వేస్తే పంట బాగా వస్తుందని నమ్మకం. కొందరు తొలకరి కోసం ఎదురుచూ�
అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలి నిబద్ధత.. ప్రణాళిక ఉంటే ఉద్యోగం మీ సొంతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మామునూరు పీటీసీలో శిక్షణ పొందుతున్న యువతకు దిశానిర్దేశం యువత కోసమే ఉచిత కోచింగ్ సెంటర్.. టీ�
‘ధర్మ యుద్ధం’తో కేంద్ర ప్రభుత్వం బెంబేలు అందుకే రైల్వే స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరణ గ్యాబ్రియల్ మైదానంలో రేపటి ముగింపు మాసోత్సవాలను విజయవంతం చేయాలి హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, �