హైదరాబాద్ : హైదరాబాద్, మే 26 : వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తు�
పర్వతగిరి ; ఉపాధి కూలీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడ్డపార పట్టారు. మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం శివారు నల్లగుంటతండాలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. వా�
వరంగల్ : దళితుల సాధికారిత కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దఫాలో మంజూరైన 53 దళితబంధు యూనిట్లను �
వరంగల్ : ఆయన జనాన్ని చూస్తే..మంత్రిని అనే విషయాన్ని కూడా మరచిపోతారు. జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. వాళ్లతో మమేకం అయిపోతారు. అతడే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తను స�
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది స్విమ్మింగ్తో కూల్ అవుతున్నారు. ఈత వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. స్విమ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శరీర అలసట తగ్గుతుంది.
Accident | వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీక
Warangal | బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ ఏడాది మ�
జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు 321 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం ఇప్పటికే 243 శ్మశాన వాటికల్లో నీటి వసతి అన్నింటిలోనూ కల్పించాలన్న సీఎం కేసీఆర్ నీటి వసతి లేని వాటిని గుర్తిస్తున్న అధికారులు నిధులు సమకూర్చు
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన దుగ్గొండి, మే 19: జిల్లా
నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలి సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపుల ఏర్పాటు వ్యాపార అవకాశాలను వినియోగించుకుంటాం : డీసీవో సంజీవరెడ్డి నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప
ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు జిల్లాలో 43 కేంద్రాల్లో ఏర్పాట్లు హాజరుకానున్న 6,939మంది విద్యార్థులు కొవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ �
102 వాహనం ద్వారా విశేష సేవలు జిల్లాలో ఏడు వాహనాలు నెలలో 3వేలకు మందికి సేవలు తగ్గిన మాత, శిశు మరణాలు తప్పిన రవాణా కష్టాలు గర్భిణులు, బాలింతలకు అమ్మఒడి వరంగా మారింది. ప్రతి నెలా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించ�
ఇంటర్ పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గంతులు వేస్తూ స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. స్నేహానికి గుర్తుగా సెల్ఫీలు దిగారు. మరోవైపు ఇన్నాళ్లు హాస్టళ్లలో ఉన్�