యువత సమస్యలను అధిగమించి పట్టుదలతో చదవాలి ఉచిత శిక్షణను సద్వినియోగంచేసుకుని ఉద్యోగం సాధించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ఉద్యోగార్థులకు ఉత్తమ శిక్షణ అందించేందుకు కృషి.. టీఆర్ఎస్ జిల్లా అధ్�
20న హనుమకొండ, వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనుల ప్రారంభం,శంకుస్థాపనలు గ్రేటర్ వరంగల్, నర్సంపేటలో కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష ఎల్బీ కాలేజీ గ్రౌ�
సేకరణ ప్రారంభం బిజీగా గిరిజనం వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల �
జీడి పప్పు (కాజూ) కొనాలంటే సామాన్యుడు భయపడుతాడు.. కానీ, తినేందుకు అందరూ ఇష్టపడుతారు. కాజూలను అందించే జీడి మామిడి తోటలు వాజేడు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రగళ్లపల్లి, ధర్మవరం, చింతూరు, కృష్ణాపురం, వాజేడు, శ్�
ఉద్యోగ సాధనలో లక్ష్యంతో ముందుకు సాగాలని ఏసీపీ శివరామయ్య సూచించారు. పరకాల, నడికూడ మండలాలకు చెందిన 79మంది నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల పరక�
వరంగల్ : రాష్ట్రం ప్రభుత్వం వృద్ధులకు రెండు వేల ఆసరా పెన్షన్ ఇస్తూ వారికి అండగా ఉంటున్నది. అయితే పింఛన్ డబ్బుతో ఓ వ్యక్తి స్కూటీ కొనుగోలు చేసి దూర భారాన్ని తగ్గించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..దుగ్గొండ�
వరంగల్ : జిల్లాలోని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను జిల్లా కలెక్టర్ బి. గోపి శుక్రవారం ప్రారంభిం�
వరంగల్ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రూ.2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళ
గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు పోలీస్ కొలువులకు మూడేళ్ల వయోపరిమితి పెంపు హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీ
లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో టన్నుకు రూ.80వేలు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు కాశీబుగ్గ, ఏప్రిల్ 13 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం మెట్రిక�