ఇంటర్ పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గంతులు వేస్తూ స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. స్నేహానికి గుర్తుగా సెల్ఫీలు దిగారు. మరోవైపు ఇన్నాళ్లు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్తుండడంతో బస్టాండ్ సందడిగా మారింది.
– ఫొటోగ్రాఫర్, జనగామ